Thursday, May 2, 2024

భారత బౌలర్ల విజృంభన.. లంక 215 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్ మెన్లు తడబడ్డారు. భారత బౌలర్లు విజృంభించడంతో లంక 39.4 ఓవర్లలో 215 పరుగుల వద్ద ఆలౌటైంది. లంక బ్యాట్స్ మెన్లలో ఓపెనర ఫెర్నాండో(50) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లు చెరో 3 వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News