Friday, May 3, 2024

దేశంలో కొత్తగా 20,044 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 20044 fresh Covid cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 20,044 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 56 మంది మరణించారు. తాజాగా 18,301 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,40,760 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ సానుకూలత రేటు 4.80శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 2 బిలియన్ల మందికి కరోనా డోసులు ఎక్కించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News