Tuesday, May 21, 2024

IPL 2023: రాజస్థాన్ లక్ష్యం 178

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ 2023 లీగ్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టకు 178 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.

ఓపెనర్ శుభ్ మన్ గిల్(45), డేవిడ్ మిల్లర్(46), కెప్టెన్ హర్దిక్ పాండ్యా(28), అభినవ్(27)లు రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, చాహల్, ఆడమ్ జంపాలు తలో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News