Sunday, May 5, 2024

ఏలూరులో దారుణ హత్య….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కలిదిండి మండలం తాడినాడలో దారుణం చోటుచేసుకుంది. మద్యం షాప్ సూపర్ వైజర్ శేఖర్ (23) దారుణ హత్యకు గురయ్యాడు. కట్టా వెంకట రామ్మోహన్ రావు అనే వ్యక్తి శేఖర్‌ను కొట్టి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఆ ఆటగాళ్లను టీమిండియాలోకి తీసుకోవాల్సిందే….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News