Friday, April 26, 2024

వైసిపి పుట్టుకే మోసం: కన్నా

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి పుట్టుకే మోసంలాగా ఉందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పేరు వైఎస్‌ఆర్‌ది అని, ఆచరణ మాత్రం రాజారెడ్డిలాగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను మోసం చేశారని సిఎం జగన్‌పై మండిపడ్డారు. సొంత వ్యాపారాలు పెంచుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదని కన్నా విమర్శించారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News