Tuesday, April 30, 2024

బండారు దత్తాత్రేయను కలిసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ

- Advertisement -
- Advertisement -

Khairatabad Ganesh Festival Committee meets Bandaru Dattatreya

హైదరాబాద్: ఖైరతాబాద్ లో వినాయక చవిత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద వినాయక విగ్రహాన్ని ఖైరతాబాద్ లో ప్రతిష్టిస్తారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్, ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక చవితి 10వ తేదీన పూజకి రావాలని రాంనగర్ లోని తన నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయని కలిసి ఆహ్వాన పత్రికను అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News