Saturday, July 27, 2024

ఈ ఫలితం గురించి బాధపడటం లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

దీన్ని ఒక పాఠంగా తీసుకుని, తిరిగి పుంజుకుంటాం
ఎన్నికల ఫలితాలపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన కెటిఆర్

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఆదివారం ఎక్స్(టిట్టర్) వేదికగా మంత్రి కెటిఆర్ స్పందించారు. ఎన్నికల ఫలితం గురించి బాధలేదు అని, అయితే తాము ఆశించి రీతిలో ఫలితాలు రాకపోవడంతో కచ్చితంగా నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. కానీ ఈ ఫలితాన్ని ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటామని వ్యాఖ్యానించారు. ప్రజా ఆమోదం పొందిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చెబుతూ, విషింగ్ యు గుడ్ లక్ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News