Friday, May 3, 2024

అమరావతిలో పేదలకు లేఔట్లు: సజ్జల

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ధీటుగా అమరావతిలో పేదలకు ఇచ్చే లేఔట్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. నవులూరు, కృష్ణాయపాలెంలో లేఅవుట్లను సజ్జల పరిశీలించారు. అమరావతిలో పేదలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల విలువ చేసే ఆస్తిని ప్రభుత్వం పేదలకు ఇస్తుందన్నారు. పేదల కోసమే సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని సజ్జల ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News