Monday, April 29, 2024

నారాయణ అల్లుడిని విచారిస్తున్న సిఐడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండో రోజు నారాయణ అల్లుడు పునీత్‌ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో విచారణ జరుగుతోంది. పునీత్ నిర్వహిస్తున్న సంస్థ నుంచి ఐఆర్‌ఆర్ పరిధిలో భూముల కొనుగోలు జరుగుతోంది. నారాయణ సంస్థలు భూములకు లబ్ధి చేకూరేటా అలైన్మెంట్ మార్పులు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణ సంస్థల ఆర్థిక లావాదేవీలపై పునీత్‌ను సిఐడి అధికారులు విచారించనున్నట్టు సమాచారం.

Also Read: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News