Tuesday, May 14, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 27,388 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా ఉంది.

Also Read: విమానంలో సహ ప్రయాణికుడి వేధింపులపై మలయాళ నటి ఫిర్యాదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News