Saturday, April 27, 2024

రాంపూర్ శివారు లో చిరుత సంచారం

- Advertisement -
- Advertisement -

చేగుంట: చేగుంట మండలం రాంపూర్ గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తుందని ఆ గ్రామ మాజి సర్పంచ్ కాశోబోయిన భాస్కర్ తెలిపారు. గత రాత్రి చిరుత సంచరించినట్లు గుర్తించామని శివారులో ఉన్న పషువులపై కూడా దాడి చేసిందని సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రజలు, రైతులు తెలిపారు. అటవి అదికారులు స్పందించి చిరుతను బందించాలని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు రైతులు బయాందోళనలో ఉన్నారని తెలిపారు. వ్యవసాయ పోలాల వద్దకు వెళ్ళే వారు జాగ్రత్తగా ఉండా లని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News