Wednesday, May 1, 2024

ఢిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్‌ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Lock down postpone one week in Delhi

ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వారం పాటు లాక్‌డౌన్‌ను పొడిగించింది. మే 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ ఉంటుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉందని, కేంద్రం ఆక్సిజన్ కోటా పెంచినప్పటికీ కొరత తీరడం లేదన్నారు. ఢిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. శంలోని పలు ఆసుపత్రుల్లో 551 మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News