Thursday, May 2, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సిఎం కెసిఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం ఎంపి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉందని మల్లారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News