Sunday, May 5, 2024

జీడిమెట్ల పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

 Man Killed in Road Accident in Jeedimetla

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం షాపూర్‌నగర్‌లో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 Man Killed in Road Accident in Jeedimetla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News