Thursday, May 2, 2024

ఇంటిపై నిద్రించిన దంపతులు.. భార్య మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటిపై నింద్రించిన దంపతులలో భార్య మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సి.బెళగల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..భార్యాభర్తలైన లక్ష్మీ, భాస్కర్ మంగళవారం రాత్రి తమ ఇంటిపై పడుకున్నారు.

Also Read:రాజేంద్ర నగర్ లో జంట హత్యల కలకలం

ఈ క్రమంలో నిద్రిస్తున్నవారిని పాటు కాటేసింది. దీంతో భయాందోళనకు గురైన దంపతులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు వచ్చి పామును చంపారు. చికిత్స నిమిత్తం భార్యాభర్తలను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News