Wednesday, March 22, 2023

కట్నం వేధింపులు… మియాపూర్‌లో మహిళ ఆత్మహత్య

- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ పోలీస్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. కట్నం వేధింపులు తాళలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని నాగర్ కర్నూల్ జిల్లా సింగోటం గ్రామానికి చెందిన హేమలతగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News