Thursday, May 2, 2024

తిరుపతి చేరుకున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ కుంటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి కెటిఆర్ సోమవారం తిరుమల శ్రీ వారిని దర్శించుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి కెటిఆర్ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డిలు కెటిఆర్ కు స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.

Minister KTR Reached Tirupathi with Family

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News