Thursday, May 2, 2024

బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు ప్రత్యేక అనుమతితో ఢిల్లీలోని బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కెటిఆర్ హాజరు కాలేకపోతున్నారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రఖ్యాత వాహన దిగ్గజం మారుతి సుజుకి కి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో ముందే నిర్ణయమైన సమావేశం. మంత్రి కెటిఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్న ప్రతినిధి బృందం. (సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే జపాన్ కంపెనీలు). జపాన్ కు చెందిన సుజుకి కంపెనీతో గత కొంతకాలంగా విస్తృతంగా నడుస్తున్న పెట్టుబడుల సంప్రదింపులు. నేటి ఉదయం 10.45కు సలార్పురియా నాలెడ్జ్ పార్కులో Bosch ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం జరుగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News