Sunday, April 28, 2024

నిమ్స్ లో మంత్రి జగదీశ్ రెడ్డిని పరామర్శించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ పరామర్శించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి కెటిఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కెటిఆర్ వైద్యులకు సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆకాంక్షించారు. కెటిఆర్ తోపాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ తదితరులు మంత్రి జగదీశ్ రెడ్డిన పరామర్శించారు.

Minister KTR Visits Jagadish Reddy at NIMS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News