Friday, March 29, 2024

కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్‌ఎ ఆరూరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హసన్‌పర్తి : గ్రేటర్ వరంగల్ పరిధి 2వ డివిజన్ గుండ్ల సింగారం, 56వ డివిజన్ గోపాలపురంకు చెందిన 9 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎంఎల్‌ఎ ఆరూరి మంగళవారం అందజేశారు. ఈకార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్, మాజీ కార్పొరేటర్ కల్పన, మార్కెట్ డైరెక్టర్ విజయ్, 1, 2, 56 డివిజన్ల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు నరెడ్ల శ్రీధర్, రుద్రోజు మణీంధ్రనాధ్, జంగ కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News