Thursday, May 2, 2024

బాబు ఎంతకైనా దిగజారుతారు: ఎంపి భరత్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారని ఎంపి భరత్ తెలిపారు. బాబు ఎజెండా అంటూ ఏమీ లేదని ఎద్దేవా చేశారు. గతంలో ప్రశాంత్ కిషోర్‌ను బీహారి గూండా అన్నారని, ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్‌లో అతడిని తీసుకొచ్చారని చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవసరం లేదని భరత్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News