- Advertisement -
నాగశౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈనెల 19 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను కొన్ని రోజులలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
Naga Shourya and Ritu Varma Movie begins
- Advertisement -