Thursday, May 2, 2024

మ్యూజియంలుగా నార్త్‌సౌత్‌బ్లాక్‌లు

- Advertisement -
- Advertisement -

North-South blocks as museums

న్యూఢిల్లీ : ప్రభుత్వ కార్యాలయాల నివాసిత ప్రాంతాలు నార్త్ , సౌత్ బ్లాక్‌ను జాతీయ స్థాయి ప్రదర్శనశాలలుగా మారుస్తారు. ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ రాజధానిలో ఉన్న ఈ 27 ఎకరాల స్థలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ రెండు ప్రధాన బ్లాక్‌ల స్థలాలలో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్‌పై విచారణ దశలో కేంద్రం తమ వివరణ ఇచ్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News