Sunday, April 28, 2024

షోపియాన్‌ జిల్లాలో కాల్పులు.. పౌరుడు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో కాల్పులకు మరో పౌరుడు మృతిచెందాడు. ఆదివారం ఉదయం షోపియాన్‌ జిల్లాలోని బాబాపొరా ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఓ పౌరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ ఆపరేష్ చేపట్టారు. దీంతో పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడుతున్నారు. దీంతో ఇప్పటికే కశ్మీర్‌ లోయలో 11మంది సాధారణ పౌరులు మరణించారు.

One Civilian shot dead in Shopian District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News