Thursday, May 2, 2024

పంజ్‌షేర్ లో మారణహోమం…. 600 మంది తాలిబన్లు మృతి?

- Advertisement -
- Advertisement -

Over 600 From Taliban Killed In Panjshir

కాబూల్: అప్ఘానిస్తాన్‌లోని పంజ్‌షేర్ ప్రాంతంలో తాలిబన్లు-రెసిస్టెన్స్ దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 600 మంది తాలిబన్లు హతమయ్యారు. పంజ్‌షేర్ ప్రాంతానికి రెసిస్టెన్స్ దళాలు కాపాలాగా ఉన్నాయి. పంజ్‌షీర్ ప్రాంతాలోకి తాలిబన్లు రాగానే ల్యాండ్ మైన్స్‌ను రెసిస్టెన్స్ దళాలు పేల్చడంతో 600 మంది తాలిబన్లు మృతి చెందారని మీడియా స్పుత్నిక్ తెలిపింది. నార్తర్స్ అలయెన్స్ ట్వీట్టర్ పంజ్‌షేర్‌ను తాలిబన్లు అక్రమించారని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పర్యాన్ జిల్లాలోని తాలిబన్లు-రెసిస్టెన్స్ దళాల మధ్య పోరాటం సాగుతోంది. తాలిబన్లకు అల్‌ఖైదా, ఐసిస్, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News