Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పన్నులను తగ్గించనందుకు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తప్పుబట్టారు. మొత్తం ఇంధన పన్నులలో 68% కేంద్రం తీసుకుంటుందన్నారు. అధిక ఇంధన...
సెహ్రీ కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ కుమార్..
హైదరాబాద్: రంజాన్ మాసం పురస్కరించుకుని బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఏర్పాటు చేసిన సెహ్రీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో...
ప్రజల అజెండాతో జాతీయ ప్రత్యామ్నాయం
దేశం అన్నివిధాలా పాడైపోయింది.. కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలి
టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు,...
మోడీ, నీ ఆటలు సాగవు
విద్వేషాలు రగిల్చి విధ్వంసాలు సృష్టిస్తే ఎవ్వరూ ఊరుకోరు
కరోనాపై కాన్ఫరెన్స్ పెట్టి, పెట్రోల్పై పన్ను తగ్గించాలంటారా, సిగ్గుందా?
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోదీ నీ ఆటలు సాగవంటూ సిఎం కెసిఆర్ ప్రధానిని హెచ్చరించారు. టిఆర్ఎస్...
సెస్లకు తెరదించాలి
డివిజిబుల్లోనే పన్నులు వసూలు చేయాలి : మంత్రి హరీశ్రావు తీర్మానాన్ని బలపరిచిన ఎంపి రంజిత్ రెడ్డి, ప్లీనరీలో 13 తీర్మానాలకు ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి సుమారు ఎనిమిదేళ్లు నిరాటంకంగా...
గోదావరిపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీయాజమాన్య బోర్డును డిమాండ్ చేశాయి. బుధవారంనాడు...
లోన్ యాప్లపై ఇడి దర్యాప్తు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్లైన్లో యాప్లపై ఇడి బుధవారం నాడు రూ.6.17 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో రుణాలు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న యాప్లపై కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్లో అడిగిన వెంటనే...
కొత్తగా 49 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,752 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా...
లక్ష దాటిన ఎంసెట్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య లక్ష దాటింది. బుధవారం సాయంత్రం నాటికి మొత్తం 1,16,050 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్కు 73,456, అగ్రికల్చర్...
గుండెలో 12 స్టెంట్లు…. బీటింగ్ హార్ట్ సర్జరీ
కేర్ హాస్పిటల్లో గుండెలో 12 స్టెంట్లు ఉన్న వ్యక్తికి
విజయవంతంగా అరుదైన బీటింగ్ హార్ట్ సర్జరీ
మనతెలంగాణ/హైదరాబాద్ : స్టెంట్లను కలిగి ఉన్న 55 ఏళ్ల డయాబెటిక్ రోగికి కేర్ హాస్పిటల్ వైద్యులు బీటింగ్ హార్ట్...
గోదావరి నదిపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలి
తెలుగు రాష్ట్రాల డిమాండ్
నీటిలభ్యతపై సమగ్ర అధ్యయనం
మూడు ప్రాజెక్టుల డిపిఆర్లపై చర్చ
ముగిసిన గోదావరి బోర్డు సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్ను...
ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు…
21 సంవత్సరాల పార్టీ ప్రస్థానంగా అద్భుతం
టిఆర్ఎస్ ఎన్ఆర్ఐల కో ఆర్డినేటర్ మహేష్ బిగాల
మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీలో టిఆర్ఎస్ ఎన్ఆర్ఐల కో ఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు...
శంషాబాద్లో బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం నాడు నిర్వహించిన తనిఖీలలో 1,614 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 1,614 గ్రాముల...
లీటర్ పెట్రోల్ను రూ. 70కే విక్రయించడానికి సహకరించండి
మోడీ వ్యాఖ్యలకు కెటిఆర్ కౌంటర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ముఖ్యమంత్రులతో వర్చువల్ కాన్ఫరెన్స్లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం చివరిలో...
యాదాద్రి నిత్యపూజలలో భక్తులు
శ్రీవారి నిత్యరాబడి రూ. 15.78 లక్షలు
మనతెలంగాణ/యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో జరుగు నిత్యపూజలలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన,...
రూ.1 లక్ష ఇంటి పన్ను చెల్లింపు
మన తెలంగాణ/రాయికల్: మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇంటి పన్ను రూ.1లక్ష 19వేల424లను రాయికల్ ఎస్ఐ కిరణ్కుమార్ బుధవారం మున్సిపల్ సిబ్బందికి చెల్లించారు. పోలీస్స్టేషన్తో పాటు స్టేషన్ ఆవరణలో ఉన్న క్వార్టర్స్ల పెండింగ్ బిల్లులను...
మెట్పల్లిలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు…
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు.
కల్తీ కల్లు మత్తులో ఆనారోగ్యాలకు గురవుతున్న ప్రజలు
మన తెలంగాణ/మెట్పల్లి: మెట్పల్లి డివిజన్ కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయ సమీపంలోని ఒక భవనంలో ఎంతో కాలంగా ఎక్సైజ్ శాఖ అధికారుల...
ఆత్మ నిర్భర్ భారత్ కాదు… బతుకు దుర్భర్ భారత్: హరీష్ రావు
హైదరాబాద్: రానే రాదన్న తెలంగాణను సాధించి, దేశంలో తెలంగాణలోను ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నేతలకు,...
చిరంజీవి అభిమానుల అరాచకం
కనకదుర్గమ్మ గుడిలో మెగా అభిమానుల అల్లరి
ఆలయంలో సెల్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు
దైవనామ స్మరణకు బదులు అభిమాన హీరోకు జేజేలు
ఇబ్బంది పడిన చిత్ర బృందం, ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం...
పెట్రోలుపై ఆ రాష్ట్రాలు పన్ను తగ్గించట్లేదు
ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన మోడీ
రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగోవేవ్ భయాలపై సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత...