Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
అగర్తలలో రూ. 4350 కోట్ల ప్రాజెక్టులు ఆవిష్కరించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అగర్తలాలో రూ.4,350 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. త్రిపుర సర్వతోముఖాభివృద్ధిపై ప్రభుత్వం...
ఒడిశాకు ఎక్సైజ్ బృందాలు
హైదరాబాద్ : నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రదారుడైన బాలరాజ్గౌడ్ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు దీనిపై విచారణను వేగవంతం చేశారు. నకిలీ మద్యాన్ని ఒడిశాతో పాటు బెంగళూరు నుంచి తెచ్చినట్టు బాలరాజ్గౌడ్...
సకాలంలో బిఆర్ఎస్ శంఖారావం
జాతీయ రాజకీయాలు అద్భుతమైన మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అవతరించి రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు మేల్కొలుపుగా శంఖారావాన్ని పూరించింది. మతోన్మాదంతో, నియంతృత్వ...
కల్తీ సారా కాటు!
బీహార్లో కల్తీ సారా కరాళ నృత్యం అక్కడ ఆరేళ్ళుగా అమల్లో గల మద్యనిషేధాన్ని పదేపదే అపహాస్యం పాలు చేస్తున్నది. శరణ్ జిల్లాలో బుధవారం నాడు కల్తీ సారా తాగి 39 మంది దుర్మరణం...
తాండూరు టికెట్ ఎంఎల్ఏ రోహిత్రెడ్డికే
తాండూరు: తాండూరు అభివృద్ధ్దికి పాటుపడుతున్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డికే మరోసారి తాండూరు టికెట్ రావడం ఖాయమని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తాండూరులోని ఎమ్మె ల్యే క్యాంపు...
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ రత్ మధ్యాహ్నం...
హస్తినలో బిఆర్ఎస్
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మారుస్తూ అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం నుం చి ఆమోదం లభించిన తరువాత ౠమొ ట్ట మొదటిసారిగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు...
హిమాచల్ సిఎంగా సుఖ్వీందర్ ప్రమాణం
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీ కారం చేశారు. ముఖ్యమంత్రిగా సుఖ్విందర్, ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రిల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సి మ్లాలోని...
బిజెపి నుంచి బిఆర్ఎస్లో చేరిక
మన తెలంగాణ/సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి మరో ముగ్గురు నాయకులతో కలిసి ఆదివారం మునుగోడు శాసన సభ్యులు...
నెహ్రూ టు మోడీ: ఆర్థిక విధానాలు
దేశంలో నేడు అమలు జరుగుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలకు నెహ్రూ ప్రభుత్వ కాలం నుండే పునాధులు ఉన్నాయి. దాని కొనసాగింపే సరళీకరణ ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత నెహ్రూ...
బిఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం
నిన్నటి గుజరాత్ ఫలితాలు చూస్తే ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు, పార్టీలపై మరోసారి చర్చ జరుగక తప్పదు. గుజరాత్లో బిజెపి హవా కొనసాగినా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచినా, హిమాచల్లో...
మార్పు కోసమే బిఆర్ఎస్
ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పుల కోసం బిఆర్ఎస్ పనిచేస్తుంది దేశంలో ఆర్థిక పరివర్తన రావాలి ఇందుకోసం
సరికొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తాం సహజ వనరులకు కొదువలేదు సద్వినియోగం చేస్తే అమెరికానూ
దాటవచ్చు ఎన్ని...
హిమాచల్ప్రదేశ్ పగ్గాలు ఎవరికి?…
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 2018 తర్వాత ఈసారి ఎన్నికల్లో గెలిచింది. ఈ విజయం వేడుక చేసుకునే సంతోషాన్ని ఆ పార్టీకి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలన్న...
టిఆర్ఎస్ టు బిఆర్ఎస్
మొన్నటి దసరా నాడే పేరు
మార్చుకున్న పార్టీ
గురువారం నాడు
ఆమోదించిన ఇసి
స్వరాష్ట్ర సాధన కోసం 2001లో
టిఆర్ఎస్ ఆవిర్భావం
జాతీయ రాజకీయాల్లో మార్పు
కోసమే బిఆర్ఎస్గా
అవతరణ
హైదరాబాద్ : 21 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రస్తానంలో మరో...
గుజరాత్ లో బిజెపి రికార్డు బ్రేక్
అహ్మదాబాద్/సిమ్లా : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఇప్పటివరకూ అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఈ సారి గుజరాత్లో 37 ఏండ్ల రికార్డు...
హిమాచల్ ప్రదేశ్లో 38 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత
సిమ్లా: భారతీయ జనతా పార్టీ(బిజెపి) అభ్యర్థి రాకేశ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్లోని సుందర్ నగర్ నియోజకవర్గం నుంచి గురువారం గెలుపొందారని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. ఆయన మొత్తం 29432 ఓట్లతో ఆ...
హయత్నగర్కు మెట్రో
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బినగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను పొడిగిస్తామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం సుమారుగా రూ.55 కో ట్లతో చేపట్టిన నాగోల్...
భయపడేది లేదు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంపై తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడే లేదని టిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో తనపై తప్పుడు కేసులు పెట్టినా ఒక...
కొనసాగుతున్న గుజరాత్ ఎన్నికలు
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్ గురువారం కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 34.48 శాతం ఓటింగ్ నమోదయినట్లు...
ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బిజెపిలకు వణుకు: ఎమ్మెల్యే జీవన్రెడ్డి
తెలంగాణ జాతిపిత అభివృద్ధి ప్రదాత
జనం మెచ్చిన నేత కెసిఆర్
ఎదురు, బెదురేలేని ఉక్కు నేత కెసిఆర్
ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బిజెపిలకు వణుకు
మళ్ళీ మళ్లీ విజయం టిఆర్ఎస్దే
పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి
ఆర్మూర్: ఉద్యమనేతగా స్వరాష్ట్రాన్ని...