Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
రేపు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు బుధవారం దోస్త్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్ను విడుదల చేయనున్నారు....
ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చే సినిమా
మ్యాచో హీరో గోపీచంద్తో విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బన్నీ...
జులై 1న టెట్ ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు జులై 1వ తేదీ(శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈనెల 27వ తేదీనే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నప్పటికీ ప్రకటించలేదు. విద్యాశాఖ మంత్రి...
ఇంటర్లో ఫస్ట్ క్లాస్ సాధించిన అవిభక్త కవలలు వీణ, వాణి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణ, వాణిలు సత్తా చాటారు. ఇంటర్మీడియట్లో వారిద్దరూ ఫస్ట్ క్లాస్లో పాసయ్యారు. ఇంటర్లో సిఇసి కోర్సును అభ్యసించిన వీణ 712 మార్కులు, వాణి 707...
ఎల్లుండి టెన్త్ ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఈనెల 30న విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్...
పెద్ద హీరో అవుతాడనునుకుంటే.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు
డార్లింగ్గా తెలుగు ప్రేక్షకుల చేత పిలిపించుకునే ప్రభాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు. కానీ, బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల...
టి హబ్ 2.0 ప్రారంభోత్సవంపై ప్రముఖుల హర్షం..
టి హబ్ 2.0 ప్రారంభోత్సవంపై ప్రముఖుల హర్షం
ట్విట్టర్లో వెల్లువెత్తిన అభినందనలు
హైదరాబాద్: టి హబ్ 2.0 ప్రారంభోత్సవం సందర్భంగా దేశవిదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశ స్టార్టప్...
ఎపిలో మావోలకు ఎదురు దెబ్బ.. 60మంది మావోయిస్టుల లొంగు‘బాట’
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలో కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన 60మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా...
ధరణి పోర్టల్ ట్యాంపరింగ్పై ప్రభుత్వం సీరియస్!
ధరణి పోర్టల్ ట్యాంపరింగ్పై ప్రభుత్వం సీరియస్!
సమగ్రంగా వివరాలను అందచేయాలని అధికారులకు ఆదేశం
మిగతా జిల్లాలో ఇలాంటి సంఘటనలపై ఆరా
త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతాం:సిసిఎల్ఏ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్ ట్యాంపరింగ్ను ప్రభుత్వం సీరియస్గా పరిగణించింది. మంగళవారం...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి ప్రాంతిక
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా ప్రశాసన్ నగర్ లో మంగళవారం నటి ప్రాంతిక మొక్కలు నాటారు. గ్రీన్ఇండియా చాలెంజ్ లో...
ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
త్వరలోనే డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తాం
ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్గో రవాణా సేవలకు రెండేళ్లు పూర్తయ్యాయని,...
అటవీ కళాశాల విద్యార్థికి ఐఎఫ్ఎస్ 86 ర్యాంకు
మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు అటవీ కళాశాలలో బిఎస్సి ఫారెస్ట్రీ పూర్తి చేసిన రాజు (2017 -బ్యాచ్)కు మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో ఐఎఫ్ఎస్ 86వ ర్యాంకు దక్కింది. జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే...
గెస్టు టీచర్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
జూలై 1వలోగా అందజేయాలి : రీజనల్ కోఆర్డినేటర్
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలోని మహాత్మాజ్యోతిపూలే వెనకబడిన తరగతులు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గెస్ట్ టీచర్స్గా...
ధరణి పోర్టల్ ట్యాంపరింగ్….
హైదరాబాద్: ధరణి పోర్టల్ ను అక్రమార్కులు ట్యాంపరింగ్ చేశారు. పాసు పుస్తకం ఉన్నా పెండింగ్ మ్యుటేషన్గా మార్పు చేశారు. మీ సేవ ఆపరేటర్ల హస్తం ఉండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో...
పివి ఒక వ్యక్తి కాదు శక్తి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణమని పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహ రావు జయంతి సందర్భంగా పివి ఘాట్...
పివికి భారతరత్న ఇవ్వాలి: తలసాని
హైదరాబాద్: పివి నరసింహారావు భారతరత్న ఇవ్వాలి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పివి 101వ జయంతి సందర్భంగా పివి ఘాట్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ నివాళులర్పించారు....
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి...
ఇంటర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె విడుదల చేశారు....
ఆస్టియో అర్థరైటీస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అంశాలు
ఆర్థరైటీస్లో అత్యంత సహజంగా కనిపించేది ఆస్టియో ఆర్థరైటీస్. ఎముకల కీళ్ల వద్ద ఉండే మృదులాస్తి క్షీణించడం వల్ల ఇది వస్తుంది. ఈ మృదులాస్తి క్షీణించడం వల్ల ఎముకలు ఒకదానికొకటి ఒరిపిడికి గురై నొప్పి,...
తెలంగాణ నుంచే ‘తిరుగుబాటు’
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకే బిజెపి గిరిజనులపై లేని ప్రేమను ఒలకబోస్తుంది. నిజానికి ఆ పార్టీ గిరిజనుల సంక్షేమం కోసం ఏనాడు పాటుప డింది లేదు. అలా అయితే రాష్ట్రంలోని ఏడు...