Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హెల్త్ మినిస్ట్రి అప్రమత్తం
హైదరాబాద్ : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హెల్త్ మినిస్ట్రి అప్రమత్తమైంది. ఇప్పటికే హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ ప్రారంభించారు. విదేశాల నుంచి వస్తున్న ప్యాసింజరల్ను ధర్మల్...
అత్యంత శక్తిమంతులు ఓటర్లే..
హైదరాబాద్ : వీసా, విదేశాల్లో ఉద్యోగం కొరకు, షాపులలో బిల్లులు చెల్లించుటకు క్యూలో నిలబడతామని, అదే మాదిరి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఓటింగ్ డే...
రేయింబవళ్లు శ్రమిస్తున్నారు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం...
పాకిస్థాన్కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్..
హైదరాబాద్: పాకిస్థాన్కు ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని సిఎం హెచ్చరించారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఘన...
15 మంది ఎమ్ఎల్ఎలతో కలిసి గల్ఫ్కు వెళ్తా : కెసిఆర్
హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై శనివారం సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇటీవల తెచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను...
ప్రగతి పథంలో టిఎస్ గిరిజన కార్పొరేషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ప్రగతి పథంలో నడుస్తుంది. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి ఏటా ప్రగతి సాధిస్తుంది. ఈ మేరకు టిఎస్ గిరిజన కార్పొరేషన్ ప్రగతి పై బిఆర్కే భవన్లో...
ప్రతి వెయ్యి మందిలో ఏడుగురికి హెచ్ఐవి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7 గురు హెచ్ఐవితో జీవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జి. అన్న ప్రసన్న కుమారి తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించి...
టిఆర్ఎస్ గెలుపు తెలంగాణ ప్రజల విజయం: కెటిఆర్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ మంత్రి కెటిఆర్...
బైంసా మున్సిపాలిటీలో సత్తా చాటిన ఎంఐఎం
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా శనివారం వెలువడిన ఫలితాల్లో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం పార్టీ బైంసా మున్సిపాలిటీలో భారీ మెజార్టీ సత్తా చాటింది. మొత్తం 26 వార్డుల్లో...
ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్కు అసలే లేదు!
హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...
సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం: కెటిఆర్
హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఇంతటి భారీమెజార్టీ సొంతమైందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కెటిఆర్...
మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన టిడిపి
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లాలోని మధిరలోని 1వ వార్డును టిడిపి సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఆంధ్రాకు బార్డర్ గా ఉండటమే ఈ విజయానికి...
ఎన్నికల సరళిని తెలుసుకుంటున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా ఎన్నికల కౌంటింగ్ సరళిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పలు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం...
ఉమ్మడి ఖమ్మంలో దూసుకుపోతున్న కారు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. అత్యధిక మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తున్నారు. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి టిఆర్ఎస్ పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం...
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం…
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లల కౌటింగ్ ప్రారంభంమవగా.... 2,647 మంది వార్డు మెంబర్లు,324 కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది....
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
పురవరులు తేలేది నేడే
మధ్యాహ్నం లోపే మున్సిపోల్ ఫలితాలు
ఉదయం 8గం.కు లెక్కింపు ప్రారంభం, 10 గం.ల లోపే తొలి ఫలితం, 129 కౌంటింగ్ కేంద్రాల్లో వార్డుల వారీగా టేబుళ్ల ఏర్పాటు
రెండు దశల్లో కౌంటింగ్
సమాన...
కారులోనే ఓటరు షికారు
పురపోరులో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
పెరగనున్న టిఆర్ఎస్ ఓట్ల శాతం
మున్సిపాలిటీల్లో 2వేలకుపైగా, కార్పొరేషన్లలో 205పైగా వార్డులు గెలుచుకునే సూచన
సెఫాలజీ అధ్యయనం ... 104 నుంచి 109 మున్సిపాల్టీలు , 10 కార్పొరేషన్లలో...
మేయర్, చైర్పర్సన్ల ఎన్నికకు మార్గదర్శకాలు
పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానమైతే లాటరీ
ఎ.. బి ఫారాలతో మేయర్.. ఛైర్ పర్సన్ పేర్లు
రాజకీయ పార్టీలు విప్లను నియమించుకోవచ్చు
29 కరీంనగర్ మేయర్ ఎన్నిక
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి.. తొలి ఫలితం 10 గంటలలోపు
మీడియాతో...
ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...