Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఛీటింగ్..
మనతెలంగాణ/హైదరాబాద్: దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు...
కొత్తగా 205 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 205 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...205 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు...
టెట్ ప్రాథమిక కీ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2022 ప్రాథమిక కీ విడుదలైంది. http://tstet.cgg.gov.in వెబ్సైట్లో ప్రాథమిక కీ ని అందుబాటులోకి ఉంచినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి...
ఎపి సీనియర్ ఐపిఎస్ ఎబి వెంకటేశ్వరావుకు పోస్టింగ్..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుకు సుదీర్ఘ విరామం తర్వాత ఎపి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఆయనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు...
బ్యాచ్లర్ టూర్కి వెళ్తే ఏమవుతుంది?
ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ తో పాటు నూతన హీరో రోహన్ నటించాడు. హైదరాబాద్లో జరిగిన...
యువత ముందుకు వస్తేనే సంస్కరణలు సాధ్యం: జస్టిస్ చలమేశ్వర్
హైదరాబాద్/హైదరాబాద్: ప్రజలకు పట్టింపు లేనంత కాలం వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా లాభం ఏమిటని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రశ్నించారు. విశ్రాంత డీజీపీ పద్మశ్రీ ప్రకాశ్ సింగ్ రాసిన.....
రాష్ట్రంలో కొత్తగా 205 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 205 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 205 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు...
కమాండ్ కంట్రోల్ రూమ్ దొంగల అరెస్టు..
మనతెలంగాణ/హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ రూమ్లో కాపర్ వైర్లను చోరీ చేసిన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.38లక్షల విలువైన 38 కాపర్ వైర్ బండిళ్లు, అంబులెన్స్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం...
టాక్ లండన్ బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
టాక్ లండన్ బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో
జూలై 3 వ తేదీన లండన్లో బోనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: లండన్లో జూలై 3వ తేదీన...
గురుకుల ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: మల్లయ్య భట్టు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 19న నిర్వహించే ప్రవేశ పరీక్ష...
గురుకులాలను సందర్శించిన రోనాల్డ్ రోస్
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సదుపాయాలు కల్పించాలి
గురుకుల వసతులపై పూర్తి నివేధికను ఇవ్వండి
తెలంగాణ రాష్ట్ర గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్
మన తెలంగాణ/గట్టు : మండల కేంద్రంలో గట్టు మరియు మానవపాడు గురుకుల...
నిరుపేద విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు: సత్యవతి రాథోడ్
క్రీడాకారిణి శాంతాకుమారిని మంత్రి అభినందనలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఎంతో మంది నిరుపేద విద్యార్థులు నేడు విద్య, క్రీడల్లో రాణిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ...
ప్రజలు ఎప్పుడూ చరిత్ర నిర్మాతలే: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు...
సాహస యాత్ర 2.0
అందరూ చిమ్మచీకటిని నిందిస్తూ కూచొనేవారే అయినప్పుడు అది మరింత చిక్కనై వారి సహనాన్ని పరీక్షిస్తుంటుంది. మరిన్ని జడలు విరబోసుకొని వికటాట్టహాసం చేస్తుంది. అటువంటప్పుడే కాంతి ఖడ్గధారుల అవసరం కలుగుతుంది. ఎంతో విజ్ఞతతో నిర్మించి...
టిఆర్ఎస్ దూరం
కాంగ్రెస్తో వేదిక పంచుకోవడం ఇష్టంలేకే విపక్షాల భేటీకి హాజరుకావొద్దని నిర్ణయం
రాష్ట్రపతి అభ్యర్థిని ముందే నిర్ణయించడంపై కినుక
ముఖ్యనేతలు, పార్టీ ప్రతినిధులు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయం
ప్రగతిభవన్లో సీనియర్ నేతలతో సిఎం కెసిఆర్...
తయారీ రంగానికి హైదరాబాద్ అడ్డా
యువతకు ఉపాధి, రాష్ట్ర రాబడిని పెంచే సంస్థలకు ప్రోత్సాహం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ-హబ్, టీ-సెల్ హైదరాబాద్లోనే ఉన్నాయి
ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడిదారుల పట్ల...
ధరణి సమస్యలకు చెక్
అవసరమైతే కొత్త మాడ్యూల్ ప్రవేశపెడతాం
పైలట్ ప్రాజెక్టుగా ములుగు ఎంపిక
సిఎం కెసిఆర్ ఆదేశాలతో వందశాతం రైతు భూసమస్యల పరిష్కారానికి కంకణం
రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధరణిపై అవగాహన సదస్సులు
రైతులు ఆందోళన చెందవద్దు, పైరవీకారులను ఆశ్రయించవద్దు
సిద్దిపేట...
జోరుగా ఏరువాక
నైరుతి రాకతో రైతుల్లో ఉత్సాహం, ఉరకలు
త్వరలో రైతుబంధుకు ప్రభుత్వం ఏర్పాటు
ఈ ఏడాది రూ.14,800కోట్లు కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రమంతటా ఏరువాక పౌర్ణమి మంచిజోరుమీద సాగింది. మంగళవారం నాడు రైతులు వ్యవసాయపనులకు శ్రీకారం చుట్టి ఏరువాక పౌర్ణమికి...
ఎల్ఐసి కొత్త ప్లాన్ ‘ధన్ సంచయ్’
మన తెలంగాణ/హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసి) కొత్త ప్లాన్ ‘ధన్ సంచయ్’ను ప్రకటించగా, ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్...
నేడు విపక్షాల కీలక భేటీ
రాష్ట్రపతి ఎన్నికపై ఉమ్మడి అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాన చర్చ
హాజరుకానున్న కాంగ్రెస్ సహా పలు పక్షాలు
ఎన్సిపి అధినేత పవార్తో మమత ప్రత్యేక భేటీ
నేను రాష్ట్రపతి రేసులో ఉండబోను : శరద్...