Home Search
కత్తితో దాడి - search results
If you're not happy with the results, please do another search
సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష
రూ.26వేలు జరిమానా
66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
బార్ అండ్ రెస్టారెంట్ పార్కింగ్లో గొడవ
అరెస్టు చేసిన సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః బార్ అండ్ రెస్టారెంట్లోని పార్కింగ్లో గొడవపడి హత్యాయత్నం చేసిన ఇద్దరు యువకులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు....
హత్య కేసులో తల్లీకుమారుడి అరెస్టు
ఈ నెల 17వ తేదీన జరిగిన హత్య కేసులో తల్లీ, కుమారుడిని మీర్చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు...
కోడికత్తి శ్రీనుకు ఎట్టకేలకు బెయిల్..
హైదరాబాద్ : కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఎపి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు గురించి మీడియాతో ఎక్కడా...
అన్నను హత్య చేసిన తమ్ముడు
సిటిబ్యూరోః సొంత అన్నను కత్తితో గొంతుకోసి హత్య చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ పి.మధు కథనం ప్రకారం.... శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన రహీం అలియాస్...
రాబరీ చేస్తున్న ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని దోచుకుంటున్న ముగ్గురు నిందితులను బహదుర్పుర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కత్తి, రూ.1,000లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం...బహదుర్పుర, కిషన్బాగ్,...
ఆస్తి వివాదంలో కన్న కూతురినే చంపిన తండ్రి
వైరా:ఆస్తి వివాదంలతో కన్న కూతురినే అత్యంత దారుణంగా చంపిన సంఘటన వైరా మండల పరిధిలోని తాటిపూడి గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు తన...
డ్రైవరే ప్రతిమ ప్రాణాలు తీశాడు
బెంగళూరులో జరిగిన గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రతిమ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్య కేసులో కొందరు గనుల యజమానుల హస్తం ఉండవచ్చని భావిస్తున్న పోలీసులకు, ఆమె డ్రైవరే...
బావ ను అతి దారుణంగా హత్య చేసిన బావ మరుదులు
మేడ్చల్ : బావపై కర్రలు, కత్తితో అతి దారుణంగా దాడి చేసి హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ సిఐ నర్సింహ్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
చంపాపేట హత్య కేసు: యువతిని చంపింది భర్తే.. ప్రియుడు పరార్
హైదరాబాద్ చంపాపేటలో యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. యువతిని హత్య చేసింది.. ఆమె భర్త ప్రేమ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భర్త ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని పోలీసులు...
బోధన్ కత్తిపోట్ల కలకలం…
బోధన్: నిజామాబాద్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం సృష్టిస్తుంది. బోధన్ బస్టాండ్ వద్ద ఆటో-బైక్ ఢీకొనడంతో వివాదం నెలకొంది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తితో ఆటో డ్రైవర్పై బైకిస్ట్ దాడి చేశాడు. ఆటో డ్రైవర్...
హైదరాబాద్ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….
హైదరాబాద్: బిర్యానీ కోసం ఎక్స్ట్రా పెరుగు చట్నీ కావాలని అడిగిన కస్టమర్ను హోటల్ సిబ్బంది కత్తితో పొడిచి చంపారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న మెరిడియన్ రెస్టారెంట్లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అర్ధరాత్రి...
మెడపై కత్తి పెట్టి మైనర్ బాలికపై అత్యాచారం
కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్
మన తెలంగాణ/ఎల్బీనగర్ : సంచలనం సృష్టించిన మీర్ పేట్ మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు....
పవన్కే భవిష్యత్ లేదు… మీకు భరోసా ఇస్తారా?: అనిల్
అమరావతి: పవన్కు జై కొడుతూ పిల్లలు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని వైసిపి ఎంఎల్ఎ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఎంఎల్ఎ అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం...
జైలు నుంచి విడుదలై…ఆరుగురికి కత్తిపోట్లు
ప్రయాగ్రాజ్: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లా పడిల గ్రామానికి చెందిన రాజాబాబు అనే హిస్టరీ షీటర్ జైలు నుంచి విడుదలైన 10 రోజులకే అరడజను మందిని కత్తితో పొడిచి బీభత్సం సృష్టించినట్లు పోలీసులు...
ఏరోనిక్ కంపెనీ ఎండి, సిఇఒల హత్య
బెంగళూరు : బెంగళూరులో ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోలను కంపెనీ మాజీ ఉద్యోగి హత్య చేశాడు. ఈ కంపెనీని ఏడాది క్రితం స్థాపించారు. నిందితుడు నేరుగా ఆఫీస్ లోకి దూసుకెళ్లి...
రూ.1000 కోసం స్నేహితుడిని పొడిచి చంపారు….
లక్నో: 1000 రూపాయల కోసం స్నేహితుడిని ఇద్దరు యువకులు పొడిచి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని గోమ్టి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి...
ఎంపి కుటుంబ కిడ్నాప్.. వివరాలను వెల్లడించిన డిజిపి
వైజాగ్: వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడి కిడ్నాప్కు సంబంధించి నిందితులు రూ.1.75 కోట్లు వసూలు చేశారని విశాఖపట్నం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక సమాచారాన్ని వెల్లడించారు. హేమంత్, రాజేష్, సాయి...
సోదరిని వేధించడంతో బావను చంపిన బామర్ది
మాదన్నపేట్: వివాహం జరిగిన అనంతరం నాలుగు సంవత్సరాల నుంచి సోదరిని వేధించడంతో బావను హ బామర్ది హత్య చేసిన సంఘటన శుక్రవారం సంతోష్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
ఢిల్లీలో బాలిక కిరాతక హత్య
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి అంతా చూస్తూ ఉండగానే ఓ 16 ఏండ్ల బాలికను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. దాడికి దిగిన యువకుడు కత్తితో...