Home Search
కత్తితో దాడి - search results
If you're not happy with the results, please do another search
భార్యను హత్య చేసిన కానిస్టేబుల్
సిటిబ్యూరోః కుటుంబ కలహాల వల్ల ఓ కానిస్టేబుల్ భార్యను గొంతు కోసి హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....సూర్యాపేట జిల్లా, మునగాల మండలం,...
సూళ్లూరుపేటలో పోకిరిల వీరంగం….
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లో పోకిరి బ్యాచ్ వీరంగం సృష్టించింది. టికెట్ కౌంటర్ నుంచి బయటకొచ్చిన మీరజ్పై దాడి చేశారు. దుండగులు డబ్బుల కోసం కత్తితో బెదిరించి దాడి...
జర్నలిస్టును కత్తులతో పొడిచి….
ఢిల్లీ: జర్నలిస్టును కత్తులతో పొడిచి అతడి దగ్గర ఉన్న నగదును ఎత్తుకెళ్లిన సంఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మలయాళం న్యూస్ ఛానెల్కు చెందిన ఓ...
ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కుమారులు
వికారాబాద్: ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన సంఘటన జిల్లా కేంద్రంలోని వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని రామయ్యగూడ కాలనీలో గురువారం చోటుచేసుకుంది.. సిఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... ఫిర్యాదురాలి వడ్డె పోచమ్మ...
నల్లగొండ జిల్లాలో యువకుడి హత్య..
తిప్పర్తి : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహితతో అక్రమ సంబంధం కారణంగానే యువకుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సర్వారం గ్రామానికి...
రైనా అత్తామామల మర్డర్…. నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
లక్నో: మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామ, బావమరిది చంపిన నిందితుడిని పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పఠాన్కోట్లో 2020లో...
భార్యను వేధిస్తున్నావని అడిగినందుకు భర్తను చంపేశారు….
న్యూఢిల్లీ: తన భార్యను వేధిస్తున్నావని అడిగినందుకు భర్తపై నిందితుడు తన స్నేహితులు, బంధువులతో కలిసి దాడి చేయడంతో అతడు చనిపోయిన సంఘటన న్యూఢిల్లీలోని సమయ్పూర్ బడ్లీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
రూ. కోటి సుపారీతో తండ్రిని చంపించిన కుమారుడు
బెంగళూరు: కోటి రూపాయలు సుపారీతో కుమారుడు తన తండ్రిని హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మరాతాహల్లి బ్లాక్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... నారాయణ స్వామి అనే వ్యక్తి తన...
తమిళనాడులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!
చెన్నై: తమిళనాడులో గురువారం తన బాయ్ఫ్రెండ్ ముందే ఓ 20 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని మానభంగానికి గురయింది. దుండగులు కత్తితో బెదిరించి ఈ దాష్టికానికి ఒడిగట్టారు. ఆ కాలేజ్ విద్యార్థిని కాంచీపురంలో గురువారం...
దొంగల దారిదోపిడీ… శృంగారం చేయాలని బెదిరింపు… హత్య
నార్సింగిలో దోపిడి దొంగల భీభత్సం
డబ్బుల కోసం యువకుడి హత్య
మరో వ్యక్తిని బెదిరించి రూ.15వేలు లాక్కున్న నిందితులు
పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి
బాలానగర్ ఎస్ఓటి పిసిలకు గాయాలు
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: దోపిడి...
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థికి కత్తిపోట్లు
సిడ్నీ: భారతీయ విద్యార్థి ఒకరు కత్తిపోట్లకు గురయ్యాడు. డబ్బుకోసం విద్యార్థి ముఖం, ఛాతీ, కడుపులో పలుమార్లు ఓ వ్యక్తి కత్తితో పొడిచాడని అధికారులు తెలిపారు. శుభంగార్గ్ అనే భారతీయ విద్యార్థి పసిఫిక్ హైవేమీదుగా...
ఉప్పల్ లో తండ్రీకొడుకులు దారుణ హత్య
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని గాంధీ విగ్రహం వద్ద తండ్రీ కొడుకులను దారుణంగా హత్య చేశారు. గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఉప్పల్ కు చెందిన నరసింహ శర్మ(78), అతడి కుమారుడు...
యువకుడి దారుణ హత్యకు దారితీసిన గోడపై మూత్రవిసర్జన గొడవ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని వెంటాడి మరీ కత్తితో హతమార్చారు. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ చివరికి పెద్దదిగా మారి...
సల్మాన్ రష్డీకి కత్తిపోట్లు
సల్మాన్ రష్దీకి కత్తిపోట్లు
న్యూయర్క్లో వేదికపైనే దాడి, హెలికాప్టర్లో చికిత్సకు తరలింపు
న్యూయార్క్ : వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై (75) శుక్రవారం దాడి జరిగింది. కత్తిపోట్ల కు గురయ్యారు. న్యూయార్క్ సా హిత్స...
బహదూర్పల్లిలో సెక్యూరిటీ హెడ్ హత్య
హైదరాబాద్: దుండిగల్ పరిధిలోని బహదూర్ పల్లెలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. బహదూర్పల్లిలో ఆదర్శ్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ హెడ్ గా అరవింద్ పని చేస్తున్నాడు. అదే సంస్థలో సెక్యూరిటీ గార్డ్ గా రవి...
యథాతథ ఒప్పందం…
నిజాం ప్రతినిధుల సంప్రదింపులు
అక్టోబర్ 8, 1947 తేదీన భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి హైదరాబాద్ నిజాం ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లింది.
ప్రతినిధి బృంద సభ్యులు
చత్తారి నవాబు నిజాం ప్రధాని
సర్వాల్టన్ నిజాం సలహాదారుడు
అలీయావర్జంగ్ న్యాయశాఖ...
పరువు హత్యలపై ‘పోలీసు’ సీరియస్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పరువు హత్యలపై పోలీసులు శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరువు హత్యల కేసులకు సంబంధించిన పక్కా సాక్షాలు, ఆధారాలు సేకరించాలని అన్ని జిల్లాల ఎస్పిలకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా...
కరాచీలో హైజాకర్ కాల్చివేత
1999లో భారతీయ విమానం దారిమళ్లింపు
న్యూఢిల్లీ/ కరాచీ: గతంలో భారతీయ విమానం హైజాక్కు పాల్పడ్డ వారిలో ఒక్కరైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను కాల్చి చంపారు. ఈ నెల 1వ తేదీన ఆయనపై పాకిస్థాన్లోని...
భజరంగ్ దళ్ కార్యకర్త హత్య…కర్ణాటకలో అనేక చోట్ల ఉద్రిక్తత
స్కూళ్లు, కాలేజీల మూసివేత... ఆంక్షలు విధింపు
హతుని కుటుంబానికి హోం మంత్రి జ్ఞానేంద్ర పరామర్శ
శివమొగ్గ (కర్ణాటక) : కర్ణాటక లోని శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త 23 ఏళ్ల హర్ష హత్య...
టోలీచౌకిలో రౌడీషీటర్ హల్చల్
తమ్ముడి మృతికి కారణమని దాడికి యత్నం
మనతెలంగాణ, సిటిబ్యూరో: కత్తితో ఓ రౌడీషీటర్ హల్చల్ చేసిన సంఘటన నగరంలోని టోలీచౌకిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....టోలీచౌకికి చెందిన రౌడీషీటర్ ఖాజా ఫరీదుద్దిన్పై...