Home Search
వరదలు - search results
If you're not happy with the results, please do another search
జల సంక్షోభం దిశగా భారత్
2050 నాటికి భారత్ తీవ్ర జల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ది వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్టు 2023 వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం అదేమంత భయంకరమైన సంకేతం కాదని ఉదాసీనంగా చెబుతోంది. అంతేకాదు...
అటవీ విస్తీర్ణంలో మేటి తెలంగాణ
ఇండియాలో 7,13,789 ఘనపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండగా (8,09,537 ఘ.కి.మీల ఫారెస్ట్/ ట్రీ కవర్), దేశ భూభాగంలో 21.71% అడవులు (24.62 శాతం ఫారెస్ట్/ ట్రీ కవర్) ఆక్రమించి ఉన్నాయని ‘ఫారెస్ట్...
నరేంద్ర మోడీ భజన మీడియా!
ప్రధాని నరేంద్ర మోడీ ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన...
భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలి..
మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలను వీక్షించడానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి...
టర్కీ భూకంప ప్రాంతాల్లో వరదలకు 10 మంది బలి
అంకారా( టర్కీ ): టర్కీలో గత నెల భూకంపానికి గురైన రెండు ప్రావిన్స్ల్లో పెనుగాలివానతో వరదలు ముంచుకొచ్చి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కనీసం...
మొదలు కానున్న ఎల్నినో దశ
లండన్: రాబోయే మాసాల్లో ఎల్నినో ప్రభావం తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని, దీనివల్ల ఉష్ణ్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్లు ఎంఓ) అంచనా వేసింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతాన్ని...
దశ, దిశలేని బిజెపి హామీలు!
‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి...
ఆనకట్టలపై అంతులేని నిర్లక్ష్యం
ఆనకట్టల నిర్మాణం దగ్గర నుంచి నిర్వహణ వరకు అడుగడుగునా నిర్లక్ష్యం చోటు చేసుకోవడంతో దేశం లోని దాదాపు 3700 ఆనకట్టల్లో పూడిక పేరుకు పోతుండడం తీరని సమస్యగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల గేట్లు...
నేలకు లవణీకరణ ముప్పు
ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటోన్న సమస్యల్లో నేల లవణీకరణం కావడం. పర్యావరణ వైవిధ్యం లేదా మానవ కల్పిత చర్యల వల్ల కానీ సారవంతమైన నేలలు ఉప్పుమయమై పోతే పర్యావరణం దెబ్బతింటుంది. అంతేకాదు సారవంతమైన నేలలు...
దివాళా తీసిన దేశంలో బతుకుతున్నాం: పాక్ రక్షణ మంత్రి
దివాళా తీసిన దేశంలో బతుకుతున్నాం
ఆర్థిక దుస్థితిపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన
రెండు గోల్ఫ్కోర్టులు అమ్మితే రుణభారం తగ్గుతుంది
చట్టం రాజ్యాంగం గురించి ఎవరికీ పట్టదు
అంతర్గత సమస్యకు ఐఎంఎప్ ఏం చేస్తుంది?
ఇస్లామాబాద్:...
ఆర్థిక ఊబిలో పాకిస్తాన్
గత ఏడాది శ్రీలంక పుట్టి ముంచిన మాదిరి ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ కూరుకుపోతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) దయాదాక్షిణ్యాల ముంగిట నిలుచున్న అది మరొకసారి పెట్రోల్ ధరలను పెంచింది. పెట్రోల్, గ్యాస్ ధరలను...
న్యూజిలాండ్లో చరిత్రలో మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ చరిత్ర లోనే మంగళవారం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గాబ్రియేల్ తుపాను ఆ దేశ ఉత్తర భాగంపై పెను ప్రభావం చూపిస్తోంది. వేల కుటుంబాలు విద్యుత్తు అందకపోవడంతో...
సముద్ర ఉష్ణోగ్రతలపై రుతుపవనాల అంచనా
రుతుపవనాల సమయంలో ఏమాత్రం వర్షం కురుస్తుందో ముందుగా అంచనా వేయడానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను (ఎస్ఎస్టి) పరిగణన లోకి తీసుకోవడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా వస్తోంది. సుదీర్ఘకాల ప్రమాణం 887.5 మి.మీ కన్నా...
పాక్ పతనావస్థ!
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడం ఆశ్చర్యపోవలసిన అంశం కాదు. అతి వేగంగా పురోగమిస్తున్నదనుకొన్న బంగ్లాదేశే ఆర్థిక కల్లోలాన్ని ఎదుర్కొంటుండగా సకల అరాచకాలు తాండవించే పాకిస్తాన్ కష్టాల పాలు కావడం విస్తుగొలపదు. దుకాణాలు,...
అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు
హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్రావు తీవ్ర...
కొలువుల కేబినెట్
హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, లక్ష్యా లు, కార్యాచరణ, కేంద్రం ఆంక్షలపై రాష్ట్ర మంత్రివర్గంలో వాడీవేడిగా సమావేశం జరిగినట్టుగా తెలిసింది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో శనివారం జరిగిన...
తిరుమలలో కుండపోత వర్షం.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత
మాండౌస్ తుపాన్తో తిరుమల ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ రావడంతో యాత్రికులు నానా ఇక్కట్లకు గురయ్యారు. వర్షాలతో తిరుమల కొండలు తడిసిముద్దయ్యి, కొండచరియలు విరిగి పడే ముప్పు తలెత్తింది. దీనితో...
తమిళనాడులో రెడ్ అలర్ట్..
హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మాండోస్ తుపాన్ రూంపంలో దక్షిణాదిన పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తమళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి....
‘పరిహార నిధి’ ఏర్పాటుకు సంపన్న దేశాల అంగీకారం..
‘పరిహార నిధి’ ఏర్పాటుకు సంపన్న దేశాల అంగీకారం
ఈజిప్టు ‘కోపా 27’ సదస్సులో ఎట్టకేలకు కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం
పేద దేశాల హర్షం
షరమ్ ఎల్ షేక్: ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఈజిప్టులోని షరమ్ ఎల్షేక్లో జరుగుతున్న...
పోలవరం ముంపే శాపం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముంపు సమస్యల తీవ్రత పెరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపింది. తమ రాష్ట్రం లో...