Home Search
వీడియో - search results
If you're not happy with the results, please do another search
మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరం
అంతర్గాం: ప్రభుత్వం సరఫరా చేసే మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరమని, శుద్ది చేసిన నాణ్యమైన నది జలాలను ప్రభు త్వం ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే...
భైరామలగూడ చెరువు కనబడడంలేదా ? సామ రంగారెడ్డి
ఎల్బీనగర్ : పట్టణ ప్రగతిలో భాగంగా భైరామలగూడ చెరువు కనబడడంలేదా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అని ప్రశ్నించారు ? ఎల్బీనగర్ చంద్రపురి కాలనీ భాజపా కార్యాలయంలో శనివారం ఏర్పాటు...
19న తెలంగాణ హరితోత్సవం
హైదరాబాద్ : ఈ నెల 19 సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది...
కాజల్ అగర్వాల్ నెక్స్ట్ సినిమా గ్లింప్స్ రేపే..
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరొక సినిమా తో తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తన నెక్స్ట్ చిత్రం #కాజల్ 60 లో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో వెండి తెరపై...
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ది
ఈనెల 22న “ఇంటింటికీ బీజేపీ” పేరుతో జనంలోకి
జూబ్లిహిల్స్ మోర్చా సమావేశంలో బండి సంజయ్ కుమార్
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ తనకు మంచి మిత్రుడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ రాష్ట్ర...
“ఈడీ” తో రాజకీయాలు సాగిస్తున్న బిజెపి : స్టాలిన్ ధ్వజం
చెన్నై : తమ కేబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులును దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బీజేపీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాషాయం పార్టీ నాయకత్వం...
టిఎస్ఐపాస్, హెచ్టి సర్వీసుల మంజూరులో జాప్యం వద్దు : టిఎస్ ఎన్పిడిసిఎల్ సిఎండి
హైదరాబాద్ : టిఎస్ఐపాస్, హెచ్ టి సర్వీసుల మంజూరులో జాప్యం లేకుండా రిలీజ్ చెయ్యాలని, మీసేవలో దరఖాస్తు చేసుకున్న వాటిని మరింత త్వరితగతిన మంజూరు చెయ్యాలని టిఎస్ ఎన్పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్...
19న తెలంగాణ హరితోత్సవం
హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19వ తేదీ సోమవారం “ తెలంగాణ హరితోత్సవం” ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టాణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు....
ఇనార్బిట్ మాల్లో ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించిన శాంసంగ్
ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ఇనార్బిట్ మాల్లో ప్రారంభించిన శాంసంగ్
హైదరాబాద్: శాంసంగ్ ఇండియా ఈరోజు తెలంగాణలో తమ అతిపెద్ద ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్లో ప్రారంభించింది. కొత్త స్టోర్ శాంసంగ్ యొక్క...
ఇంటింటికీ వెళ్ళి ఓటరు జాబితాను చెక్ చేయండి
ఖమ్మం : బూత్ లెవల్ అధికారులతో ఓటరు జాబితా డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియ 22 జూన్ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. బుధవారం ఐడిఓసిలోని వీడియో...
ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
నిజామాబాద్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్టా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ , ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు. ఓటరు...
‘ప్రాజెక్ట్ K’ నుంచి దిశా పటాని ప్రీ-లుక్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్లో ఒకటి. షూటింగ్ ప్రారంభించే ముందు...
ఫేస్బుక్ లైవ్లో నటుడి ఆత్మహత్యాయత్నం
న్యూస్ డెస్క్: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే కామెడీ సర్కస్ కే అజూబేలో సహ నటుడిగా నటించిన తీర్థానంద్ రావు మంగళవారం ఫేస్బుక్ లైవ్లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
తన అఫిషియల్...
కుమారుడిని తాళ్లతో కట్టి … నగ్నంగా రైలు పట్టాలపై పడుకోబెట్టాడు
లక్నో: ఓ తండ్రి తన పదేళ్ల కుమారుడిని నగ్నంగా రైలు పట్టాల పడుకోబెట్టి ప్లాస్టిక్ వైర్తో కటేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు: సబితా ఇంద్రా రెడ్డి
సిటిబ్యూరోః మహిళ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా సూరూర్నగర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన మహిళా...
గ్రామాల్లో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
మహబూబాబాద్ : గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టే గిరిజన ఉత్సవం, పల్లె ప్రగతి దినోత్సవం, హరితహారం, మంచినీళ్ల పండుగ వంటి కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా...
టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలి : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : డేటా వినియోగంలో అసమానతలు తొలగించాలంటే ప్రజాస్వామికీకరణ జరగాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. జీ 20 డెవలప్ మినిస్టర్స్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డిజిటలైజేషన్ వల్ల...
ఆడబిడ్డలకు అండగా అనేక సంక్షేమ పథకాలు
ఆరోగ్యలక్ష్మీ పథకంతో 36లక్షల మంది మహిళలకు లబ్ది
ఆర్థిక తోడ్పాటుకు స్వయం సహాయక బృందాలు
సఖి కేంద్రాల ద్వారా మహిళలకు బహుముఖ సేవలు
మహిళా రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలు ఏర్పాటు
హైదరాబాద్: అరవై ఏళ్ల సుదీర్ఘ...
ఫ్యాషన్ షోలో ప్రమాదం: 24 ఏళ్ల మోడల్ మృతి
న్యూస్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాలోగల ఫిల్మ్ సిటీలో ఆదివారం మధ్యాహ్నం ఒక ఫ్యాషన్ షో జరుగుతుండగా ఇనుప లైటింగ్ స్టాండ్ కూలిపోయి క 24 ఏళ్ల మహిళా మోడల్ మరనించింది. మరో...
పాదరక్షలతో వేములవాడ గుర్భగుడిలోకి ప్రకాశ్ జవదేకర్..!?
పాదరక్షలతో వేములవాడ గుర్భగుడిలోకి ప్రకాశ్ జవదేకర్..!?
ఇదేనా హిందూత్వం అంటే? నెటిజన్ల విసుర్లు
వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన టిఎస్ఎండిసి చైర్మన్ క్రిశాంక్
హైదరాబాద్: బిజెపి జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ వేములవాడ గర్భగుడిలోకి తన...