Home Search
ఉత్తర మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
అప్పుల ఊబిలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో (డబుల్ ఇంజిన్ సర్కార్) ఉంటే అ భివృద్ధి పరుగులు పెడుతుందనే వాదనల్లో పసలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధ్యయనాలు...
మత హక్కంటే ఇతరులను మతం మార్చే హక్కు కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: ‘మత హక్కంటే ఇతరులను తమ మతంలోకి మార్చుకునే హక్కని కాదు’ అని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. “దేశవ్యాప్తంగా మోసపూరితంగా, తప్పుడు విధానాలతో మత మార్పిడులు జరుగుతున్నాయని, ఇది నేరం,...
రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
నగ్డా(ఉజ్జయిని): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ’భారత్ జోడో యాత్ర‘ ఇండోర్కు చేరుకోగానే బాంబు పేల్చి రాహుల్ను...
బొమ్మల ‘కొలువులు’
మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో దూసుకపోతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం బొమ్మల తయారీ క్లస్టర్లపై కూడా దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధ్దం చేసింది. సంప్రదాయ...
యూనిఫామ్ కాదు, సంస్కరణలు!
పోలీసులు అందించే సేవల గురించి అటు ప్రభుత్వమూ, ఇటు పోలీసు అధికారులు లోతుగా ఆలోచించడం లేదు. దానికి బదులుగా, వారి యూనిఫాం మార్పు వంటి పనికిమాలిన విషయాలను ఆలోచిస్తూ తమ శక్తియుక్తులను వృథా...
65 లక్షల మందికి ‘మీటర్ల ఉరి’
బాయిలకాడ మీటర్లు పెట్టనందుకు రెండేళ్లలో రూ.12వేల కోట్లను ఆపిన కేంద్రం
చేనేతపై జిఎస్టిని 2017లోనే అడ్డుకున్నాం మీ పార్టీలో చేరిన ఆనాటి
ఆర్థిక మంత్రిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి బిజెపి నేతలపై మంత్రి హరీశ్...
ఎంపిలో ఘోర ప్రమాదం
బస్సు, ట్రక్కు ఢీ 15మంది దుర్మరణం
హైదరాబాద్ నుంచి యూపిలోని గోరఖ్పూర్ వెళ్తుండగా దుర్ఘటన
మృతులంతా దీపావళి కోసం సొంత ఊళ్లకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ వలస కూలీలు
రేవా: మధ్యప్రదేశ్లో శనివారం తెల్లవారుజామున జరిగిన...
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం
మరో రెండు రోజులు వర్షాలే
వచ్చే వారం సూపర్సైక్లోన్ ముప్పు
సిత్రాంగ్గా నామకరణం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావటంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రుతుపవనాలు...
పశువుల లంపీ స్కిన్ వ్యాధిపై 31న సుప్రీం కోర్టు విచారణ
న్యూఢిల్లీ : పాడి పశువులకు ప్రాణాంతకంగా తయారై కొన్ని వేలమంది పశువులను బలిగొన్న లంపీస్కిన్ వ్యాధిపై దాఖలైన పిటిషన్ను అక్టోబర్ 31న విచారిస్తామని బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. అత్యవసర విచారణ జాబితాలో...
చీకట్లను చీల్చిన చంద్రుడు
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్వన్గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా...
స్థానికులకే సీట్లు
ఎంబిబిఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్
వెయ్యికి పైగా ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, ఇకపై కేవలం 15% ఓపెన్ కోటా
ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ...
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
7రాష్ట్రాల్లో 150మంది నిర్బంధం
రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు
దాడులు జరిగిన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు
ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలో సోదాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న...
పిఎఫ్ఐ కార్యాలయాల్లో ఎన్ఐఎ, ఇడి సోదాలు…
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా మరోసారి ఎన్ఐఎ, ఇడి సోదాలు నిర్వహిస్తోంది. ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఎ దాడులు చేస్తోంది. మూడోసారి పిఎఫ్ఐ సంస్థలపై సోదాలు చేపడుతోంది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ,...
అంత్యోదయ నమూనా ఇచ్చిన దీనదయాళ్
గత కొంత కాలంగా ప్రపంచంలోని భౌగోళిక -రాజకీయ పరిస్థితులలో విశేషమైన మార్పులు సంభవిస్తున్నాయి. అనేక సంబంధం లేని సంఘటనలు మార్పుకు నేపథ్యాన్ని అందిస్తున్నాయి. యుగోస్లేవియా, సిరియా, అస్ఘానిస్తాన్, శ్రీలంక వంటి ప్రపంచంలోని వివిధ...
కదులుతున్న ‘ఉగ్ర’ డొంకలు
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
దర్యాప్తునకు దారి చూపించిన నిజామాబాద్ పోలీసులు ఖాదర్ పెన్డ్రైవ్
డీకోడ్ తర్వాతే బ్రేక్ అయిన పిఎఫ్ఐ నెట్వర్క్ వివిధ రాష్ట్రాల్లో 106
మందిని అరెస్టు చేసిన...
100 మందికి పైగా పిఎఫ్ఐ కార్యకర్తల అరెస్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం నాడు ఏకకాలంలో జరిపిన దాడుల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ) నేతృత్వంలోని బహుళ-ఏజెన్సీ ఆపరేషన్ 11 రాష్ట్రాల్లో 106 మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను అరెస్టు చేసింది....
వైరుధ్యాల భారతదేశం
భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను స్వదేశంలోనూ విదేశాలల్లో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో హట్టహాసంగా జరుపుకున్నాము కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలను సాధించుటలో మాత్రం రాజ్యాంగ విలువలకు...
వికటించిన ఆపరేషన్ కమలం
అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి అక్రమంగా అధికారం చేజిక్కించుకొని...
మానవాభివృద్ధిలో గుజరాత్రే!
ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు
2021 ఉదంతరాల జాబితా వెలుగులోకి
న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక సంఖ్యలో మహారాష్ట్రలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ తరువాతి స్థానంలో తమిళనాడు , మధ్యప్రదేశ్లు ఉన్నాయి. 2021 సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల...