Home Search
ఉత్తర మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఆరవ జ్యోతిర్లింగంపై అస్సాం, మహారాష్ట్ర మధ్య వివాదం
న్యూస్డెస్క్: ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్ర కారాలు మిరియాలు నూరుతోంది. హిందువులు శివుడిని మూర్తి రూపంతోపాటు లింగరూపంలోను పూజిస్తారు. అయితే మూర్తి రూపంకన్నా లింగ...
గోమూత్రమే ఎందుకు వాడాలి?
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినాన్ని ఆవుల ఆలింగనోత్సవంగా సంబరించుకొమ్మని భారత పశుసంవర్ధక శాఖ ఆదేశించింది. మాధ్యమాల్లో పెల్లుబికిన ప్రజల అసంతృప్తిని, నిరసనలను గమనించి ఈ ఆదేశాలను రద్దు చేసింది. మోడీ సర్కార్ ఆవుకు...
గ్రామీణ అనారోగ్యం నయం కాదా?
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 6,064 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తీవ్ర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతతో ప్రజారోగ్యం పడకేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో సర్జన్లు 83.2 శాతం, స్త్రీ వైద్య నిపుణులు 74.2...
పంట వ్యర్థాల బూడిద నుంచి ప్రత్యామ్నాయ కలప
మధ్యప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే విషపూరిత ఫ్లైయాష్ నుంచి పర్యావరణ అనుకూల సంకర కలపను ప్లైవుడ్ను ప్రత్యామ్నాయంగా తయారు చేయగలుగుతున్నారు. దీనికి వ్యర్థం నుంచి సంపద ( waste...
పంచ పద్మాలు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను...
సిగ్గు… సిగ్గు!
మహిళా రెజ్లర్లు (కుస్తీ ప్రవీణులు) ఢిల్లీ జంతర్ మంతర్లో రెండు రోజులుగా సాగిస్తున్న ధర్నా దేశం తలొంచుకొని సిగ్గు పడేలా చేస్తున్నది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి,...
ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు!
దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో 614 ఏళ్ళ వయసు పిల్లల ప్రవేశం విశేషంగా పెరిగిందని, బాలికలు మధ్యలో చదువు మానేయడం కూడా తగ్గిందని 2022 సంవత్సర వార్షిక విద్య స్థాయి నివేదిక వెల్లడించింది. అంతేకాదు...
పాముకాటు మరణాలు తగ్గుతాయా?
కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు...
ఖమ్మం సభకు గ్రేటర్ గులాబీ సైన్యం
మహానగరం నుంచి 2 లక్షల మంది తరలింపు
ప్రత్యేక బస్సులు, కార్లలో వెళ్లుతున్న కార్యకర్తలు
దేశ చరిత్రలో ఖమ్మం సభ నిలిచిపోయేలా జన సమీకరణ
ఐదారు రోజులుగా సన్నాహాక సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
వణుకు పుట్టే వరకు స్వెటర్ వేసుకోను: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో చిరిగిన దుస్తులు ధరించి, చలికి వణుకుతున్న పేద బాలికలను చూశాక భారత్ జోడో యాత్రలో టిషర్టును మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ‘కొందరు నన్ను టిషర్టులే...
బిజెపిపై ఉమా భారతి ధ్వజం!
కొంత మంది జనం దేవుళ్లుగా భావిస్తున్న రాముడు, హనుమంతుడు, కృష్ణుడు వంటి వారిని బిజెపి తమ కార్యకర్తలుగా మార్చిందని, ఆలయాలకు పరిమితం కావాల్సిన వారిని వీధుల్లోకి తెచ్చిందని, ఓట్ల కోసం వాడుకుంటున్నదని ఎవరైనా...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
మోడీ గుజరాత్ డొల్లతనం
మన జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడికి అసలు...
యువతిని చితకబాదిన యువకుడి ఇల్లు బుల్డోజర్తో కూల్చివేత..
భోపాల్ : ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది. రెండు రోజుల క్రితం తనను పెండ్లి చేసుకోవాలంటూ కోరిన ఓ యువతిని కిందపడేసి చితకబాదిన...
మరీ వెనుకబడిన ఇండియా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణిలో భాగంగానే, భారత దేశం విషయంలో కూడా మానవాభివృద్ధి సూచికల విలువ 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది. 191 దేశాల్లో భారత దేశానికి 132వ ర్యాంకు...
కార్పొరేట్లకిస్తున్న ఉచితాలు!
గుజరాత్లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు ఉచితాలు అనుచితాల చర్చకు తెర తీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు...
మారణహోమాల్లో అష్టమ స్థానం!
భారత దేశంలో ఉన్న మైనారిటీల పట్ల బిజెపి ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని, ప్రపంచంలో జరిగే 14 సామూహిక హత్యకాండల్లో ఒకటి భారత దేశంలో జరుగుతోందని ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ హెచ్చరించింది. సామూహిక...
అటవీ విస్తీర్ణంలో తెలంగాణ రెండో స్థానం : కేంద్రం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో...
బిజెపికి ఏజెంట్గా సిబిఐ
హైదరాబాద్ : సిబిఐ, ఈడీ, ఐటి తదితర కేంద్ర సంస్థలన్నీ బిజెపికి ఏజెంట్గా పని చేస్తున్నాయని, వీరంతా రాజ్యాంగ పరిధిలో కాకుండా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఏది చెబితే...