Wednesday, May 22, 2024
Home Search

టిఆర్ఎస్ - search results

If you're not happy with the results, please do another search

రెడ్యానాయక్ ను పరామర్శించిన సత్యవతి రాథోడ్

  హైదరాబాద్: ఇటీవల మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ గాయత్రి హిల్స్ లోని వారి నివాసానికి చేరుకున్న డోర్నకల్ ఎంఎల్ఎ రెడ్యా నాయక్ ను రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు...
Errabelli comments on BJP

మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి: ఎర్రబెల్లి

  జనగామ: మునుగోడు ప్రజలు బిజెపికి, కేంద్ర ప్రభుత్వనికి బుద్ధి చెప్పడంతో పాటు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  తెలిపారు....

మునుగోడును మరింత అభివృద్ధి చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

యాదాద్రి: మునుగోడులో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం ద్వారా మునుగోడు నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్‌పై తమకున్న అభిమానాన్ని చాటారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్...
MLC Kavitha Prayers at Neelakanteswara Swamy Temple

ఎన్నిక ఏదైనా ప్రజలంతా కెసిఆర్ వెంటే: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్: అవాకులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడు లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం అన్నారు. కార్తీక...
Satyavathi Rathod visit Yadadri Temple

మునుగోడులో ధర్మం గెలిచింది: సత్యవతి రాథోడ్

  యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. మునుగుడు ఫలితాల్లో టిఆర్ఎస్ గెలుపొందిన నేపథ్యంలో సోమవారం లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి దర్శించుకున్నారు....
bielection

నాలుగు రాష్ట్రాల్లో బిజెపి హవా

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఆదివారం కౌంటింగ్ చేపట్టిన విషయం తెలిసిందే! ఇందులో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు....
munugoderesults

చౌటుప్పల్ నేను అనుకున్నంత మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి

    మునుగోడు: మునుగోడ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా చౌటుప్పల్ మండలంలో తాము అనుకున్నంత మెజార్టీ రాలేదని బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకైతే టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని,...
TS HC verdict on BRS MLA Vanama Venkateswara rao

తొలి రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 1192 ఓట్ల ఆధిక్యం

  మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో టిఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉంది. తొలి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 1192 ఓట్ల ఆధిక్యం లభించింది. తొలి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి...
Minister Gangula Kamalakar

కెసిఆర్ రాష్ట్రానికి రక్షకుడు: మంత్రి గంగుల

కరీంనగర్: నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం గొప్ప వరమని రాష్ట్ర బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి...
Can't stop TRS from winning in Munugode

మునుగోడు ప్రజలారా విజ్ఞతతో అలోచించి ఓటు వెయ్యండి

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ గెలుపును ఆపలేరని తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు...
KTR helped

మానవత్వం చాటుకున్న కెటిఆర్

రోడ్డు ప్రమాద బాధితులను తన కారులో ఆసుపత్రికి తరలించిన కెటిఆర్ మునుగోడు: తెలంగాణ రాష్ట్ర సమితి  వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మంగళవారం తన మానవత్వాన్ని చాటుకున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరై తిరిగి...
KTR

పలివెలలో బిజెపి, టిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి

మునుగోడు: మునుగోడు మండలం పలివెలలో ప్రచారం చివరి రోజున ఉద్రిక్తత నెలకొంది. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు పరస్పసం దాడులు జరుపుకున్నారు. ప్రచారం నిర్వహిస్తుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు...
Minister Harish Rao Comments On BJP Party

రాజగోపాల్ రెడ్డి గుండాల దాడి హేయమైన చర్య: హరీష్ రావు

మనుగోడు: మనుగోడు ఉప ఎన్నికల సందర్భంగా  బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి తన కిరాయి గుండాలతో ఆరెగూడెం ప్రజలపై దాడి చేయించిన ఘటనను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...
Vaddiraju ravichandra padayatra to KCR meeting

కెసిఆర్ సభకు నడిచిన ఎంపి వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచారం

  నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు....
Minister Vemula at Munugode By-Election Campaign

మునుగోడు ప్రజల మదినిండా కెసిఆర్ గులాబీ జెండానే

అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ ఎవరెన్ని కుయుక్తులు పన్నినా టీఆర్ఎస్ గెలుపు ఖాయం - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చౌటుప్పల్: మునుగోడు ప్రజల మదినిండా సిఎం కెసిఆర్ గులాబీ జెండానే అని...
Phone conversation between Rohit and Ramachandra Bharathi

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొనుగోలు కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల రీమాండ్ రీజెక్ట్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎసిబి...
Gangula kamalakar Election campaign in Munugode

మునుగోడు ఎన్నికల్లో మూడో స్థానానికి బిజెపి పరిమితం

కెసిఆర్ సర్కార్ పై నమ్మకం ఉంది కాబట్టే వామపక్షాలు కలిసి వస్తున్నాయి ప్రజల్లో కెసిఆర్ గారి పట్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విపరీతమైన ప్రేమ ఉంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోటా జరిగిన అభివృద్ధి...
TRS MLC Kavitha visits Ajmer Dargah

అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

అజ్మీర్‌: రాజస్థాన్ లోని అజ్మీర్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్‌...
Errabelli bike rally in chandure

చండూరులో ఎర్రబెల్లి బైక్ ర్యాలీ

మన తెలంగాణ/ నల్లగొండ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చండూర్ మున్సిపాలిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా...
Gongidi Mahender Reddy comments on BJP

యాదాద్రిని అపవిత్రం చేయొద్దు: గొంగిడి మహేందర్ రెడ్డి

యాదాద్రిని అపవిత్రం చేయొద్దు .. స్వాములతో దొంగ పనులు చేయిస్తారా.. దమ్ముంటే మోడీ వచ్చి ప్రమాణం చేయాలి: మహేందర్ రెడ్డి యాదాద్రి: స్వాములతో దొంగ పనులు చేయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన...

Latest News