Home Search
టిఆర్ఎస్ - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్ ఎంఎల్ఎ సాయన్న కన్నుమూత
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంఎల్ఎ బి సాయన్న(72) కన్నుమూశారు. సాయన్న గత కొంత కాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని బిఆర్ఎస్...
ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు (వీడియో)
అల్లంపూర్: దక్షిణ కాశీ అని పిలవబడే ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ మేరకు...
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్ ఎన్నిక ఏకగ్రీవం!
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు...
మార్కండేయ ఎత్తిపోతల పథకం వద్ద ఉద్రిక్తత
నాగర్ కర్నూలు: జిల్లాలోని బిజినేపల్లి మండలం లోని మార్కండేయ ఎత్తిపోతల పథకం వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. వివరాలలోకి వెళితే.. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పనుల పురోగతినీ...
బిఆర్ఎస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పై ఫిర్యాదు..
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం...
యాదాద్రిలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం
యాదాద్రి న్యూస్: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రిలో ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కావడంతో భక్తులు పోటెత్తారు. 6గంటల 48...
ఘనంగా పర్వతగిరి పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట కార్యక్రమం
మహా కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు భారీ ఎత్తున తరలిరావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతులను, సంప్రదాయాలను పునరుద్ధరించి, భావి తరాలకు అందించాలనే గొప్ప ఆశయంతో కాకతీయుల కళావైభవంగా విలసిల్లిన ఉమ్మడి వరంగల్...
భారీగా పెరిగిన బిఆర్ఎస్ ఆస్తులు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ఇటీవల భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)గా మారింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాని ఆస్తులు 66 శాతం పెరిగాయి. వార్షిక ఆడిట్ రిపోర్టును భారత ఎన్నికల...
బిఆర్ఎస్ గా మార్చాలని ఎంపిల విజ్ఞప్తి
ఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చాలని ఆ పార్టీ ఎంపిలు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం...
కాంగ్రెస్, బిజెపిల నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీగా మారిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి...
తాండూరు ఎమ్మెల్యే టికెట్ నాదే..
పెద్దేముల్: తాండూర్ లో టిఆర్ఎస్ పార్టీలో టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
జగిత్యాల కలెక్టరేట్ను ప్రారంభించిన సిఎం కెసిఆర్
జగిత్యాల: సిఎం కెసిఆర్ బుధవారం జగిత్యాలలో పర్యటిస్తున్నారు. హెలీకాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మొదట నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు....
సిఎం కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని డప్పు చాటింపు..
నా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జగిత్యాలలో ఈ నెల 7న జరిగే బహిరంగ సభకు వెళుతున్న తరుణంలో సభను విజయవంతం చేయాలని మహిళా సంఘాలు, కుల సంఘాలు, బిసి సోదరులు...
చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి అని తెలిపిన అంబేద్కర్…
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారని... ఆ విధంగానే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్...
నూతన సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు: సబితా
హైదరాబాద్: మహనీయుని ఆశయ సాధనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టడంతో పాటు అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారని విద్యాశాఖ...
ఐటి దాడులు నాకు కొత్తేం కాదు: మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఐటి దాడులు తనకు కొత్త కాదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటి దాడులు తనకు కొత్త కాదని గతంలో రెండు దఫాలు జరగాయని వివరించారు. అంతా...
తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు: మంత్రి తలసాని
హైదరాబాద్: కేంద్ర సంస్థలు చేస్తున్న దాడులను ఎదుర్కొంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సిఎం ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు వ్యవస్థలు మీ...
సిఎం కెసిఆర్ లైబ్రరీలను దేవాలయాలుగా మార్చారు: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాతే గ్రంథాలయాలకు మహర్దశ వచ్చిందని, సిఎం కెసిఆర్ లైబ్రరీలను దేవాలయాలుగా మార్చారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా....
దేశంలో గులాబీ కండువా విప్లవం సృష్టించబోతోంది : ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల : తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం రాయికల్ మండల కేంద్రంలో...
మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఒయులో నిరసన
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటిస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా టిఆర్ఎస్వీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టిఆర్ఎస్వి రాష్ట్ర...