Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఆశా వర్కర్లకు శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్లను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్...
మేకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
భోపాల్: మేకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సిరోంజ్ జిల్లా కంకర్ ఖేడి లోయ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు మేకలను ఎత్తుకెళ్లారు. పోలీసులు...
సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’…
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'బంగార్రాజు'. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్యకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్...
‘తెలంగాణ ఐపీ బడ్డీ–రచిత్ మస్కట్’ ఆవిష్కరించిన కెటిఆర్
హైదరాబాద్: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ తెలంగాణలో జరిగిన ఓ కార్యక్రమంలో 'తెలంగాణ ఐపీ బడ్డీ–రచిత్ మస్కట్'ను రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్...
‘మోడీది సిగ్గులేని ప్రభుత్వం.. నడ్డాను ఎర్రగడ్డకు పంపాలి’: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చాలా చిల్లరగా మాట్లాడారని, నడ్డాను ఎర్రగడకు పంపించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు....
ఎంపి ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదు
హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర పోస్ట్ చేసినందుకు ఎంపి అర్వింద్ పై... 504,...
రికార్డు స్థాయిలో పత్తి ధర….
రూ.10వేలు పలికిన పత్తి.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు పత్తితో అభిషేకం చేసిన రైతులు
మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఘనంగా సంబరాలు నిర్వహించిన రైతులు, వ్యాపారులు
హైదరాబాద్: తెలంగాణలోని వ్యవసాయ...
ధరణి పోర్టల్ సమస్యలపై సిఎం కెసిఆర్ రివ్యూ
ఏడాది గడిచినా సమస్యలు ఎందుకు కొలిక్కిరాలేదని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి
లోపాలను ఇంకా ఎప్పుడు సవరిస్తారని సిఎం కెసిఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రికి నివేదిక అందించిన మంత్రివర్గ ఉపసంఘం
కొత్తగా 9 నుంచి 10 మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలని సబ్...
రాష్ట్రంలో కొవిడ్ ప్రతాపం
రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ ఉద్ధృతి
ఒక్కరోజులో 1052 కరోనా, 10 ఒమిక్రాన్ కేసులు
అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలో 659
ఆరు నెలల అనంతరం పెరిగిన కరోనా కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ ః రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో...
నడ్డాకు నై
ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు
సికింద్రాబాద్లో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు
కొవిడ్ నిబంధనల మేరకు నడుచుకున్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్:బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా పోలీసుల ఆంక్షల నడుమే శంషాబాద్...
రూ.220కోట్ల భూకబ్జా యత్నం
హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ వెనుక 20 ఎకరాల స్థలంపై కన్నేసిన కృష్ణ గ్రూప్
బోగస్ పత్రాలు సృష్టి, అడ్డుకున్న అధికారులపై కబ్జాదారుల జులుం, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
మన...
ఎంబిబిఎస్ బిడిఎస్ ప్రవేశాలు
కాళోజీ హెల్త్ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు అవకాశం
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి...
కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
కోవిడ్ -19తో మృతిచెందితే రూ. 50 వేల ఎక్స్-గ్రేషియా
ఈ పరిహారం కావాలనుకుంటే మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్-19తో మృతిచెందిన వారి కుటుంబ...
నైపుణ్య శిక్షణలో ఖమ్మం ముందంజ: కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటైన ఖమ్మం ఐటీ హబ్ ముందంజలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. మంగళవారం ఖమ్మం ఐటి హబ్ ప్రథమ వార్షిక నివేదికను మంత్రి...
ముగిసిన ఎపి సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం పలువురు కేంద్రమంత్రులతో సిఎం భేటీ అయ్యారు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సిఎం జగన్ విశాఖ నుంచి భోగాపురం...
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎయిర్పోర్టులో అధికారులు ప్రయాణికుల లగేజీని సోమవారం రాత్రి సమయంలో తనిఖీ చేయగా షార్జాకు వెళ్తున్న ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీ గుర్తించారు. ప్రయాణికుడు...
బిజెపి ఎంపి బండి సంజయ్కి చుక్కెదురు
హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ హైకోర్టులో మంగళవారం నాడు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను సింగిల్ బెంచ్ తిరస్కరించింది. కరీంనగర్లో తనపై...
మరో లేఔట్ అభివృద్ధికి హెచ్ఎండిఏ ప్రణాళికలు
మంచిరేవుల్లో 130 ఎకరాలు...రూ 5 వేల కోట్ల ఆదాయానికి కసరత్తు
పెద్ద బిట్లు సాఫ్ట్వేర్ కంపెనీలకు...మిగిలిన స్థలంలో ఐటి ఉద్యోగుల కోసం టౌన్షిప్ల నిర్మాణం
అటవీ, రక్షణ శాఖల నుంచి క్లియరెన్స్ రాగానే ఈ సంవత్సరంలోనే...
ధర్మపురిలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు: మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని స్తంభంపల్లిలో ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఈ కంపెనీ ఏర్పాటు విషయమై మంగళవారం ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి...
నడ్డా ర్యాలీకి అనుమతి లేదు: డిసిపి
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ర్యాలీకి అనుమతి లేదని డిసిపి తెలిపారు. బిజెపి శ్రేణులు బేగం పేట ఎయిర్పోర్టు నుంచి ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. కోవిడ్ నిబంధనలు మేరకే ర్యాలీకి...