Home Search
లోక్సభ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
మమత అడుగులు
2024 లోక్సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
సచ్చీలురులకు స్థానమెక్కడ?
నేడు దేశ వ్యాప్తంగా చట్టసభలలో నేరచరితులు, సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది. అక్రమ పద్ధతులతో కోట్ల రూపాయలు సంపాదించిన నేరచరితులు, సంపన్నులతో పలు రాజకీయ పార్టీలు సహవాసం చేస్తున్నాయి. నేరారోపణలు ఉన్నవారు, ధనవంతుల నుంచి...
సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!
పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...
200 సీట్లు దాటడం బిజెపికి సవాలే
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం అధికార బిజెపి పెట్టుకున్న లక్ష్యాన్ని కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం సిట్టింగ్ అభ్యర్థి శశి థరూర్ గురువారం ఎద్దేవా చేశారు. బిజెపి చెప్పుకుంటున్న 400(సీట్లు)కి పైనే ఒక జోక్....
పోలింగ్ సమయం పొడిగింపు
13న ఉదయం 7నుంచి
సాయంత్రం 6 గంటల వరకూ
ఓటింగ్ మండుటెండల
కారణంగా ఇసి నిర్ణయం
తెలంగాణలో 525 మంది అభ్యర్థులు
3,32,32,380మంది ఓటర్లు
లక్షా 5 వేల ఇవిఎంల ఏర్పాటు
6వ తేదీ...
కర్నాటకలో ‘డర్టీ వార్’
కర్నాటకలో రెండో దశ లోక్సభ ఎన్నికలకు ముందు ‘డర్టీ వార్’ కొనసాగుతోంది. 28 లోక్సభ స్థానాలున్న కర్నాటకలో తొలి దశలో 14 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగగా, మే 7న చివరి...
బిజెపికి ఓటు.. రాజ్యంగం, రిజర్వేషన్లపై వేటు
ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే
రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని
మార్చడం కమలానికి వేసే ప్రతి
ఓటూ రిజర్వేషన్ల రద్దుకు దోహదం
చేస్తుంది రాజ్యాంగాన్ని
మార్చాలా, వద్దా అనే అంశంపైనే
ఈ ఎన్నికలు మోడీ...
బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది: ప్రియాంక గాంధీ
కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం ఆరోపించారు. దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోడీని లక్షంగా చేసుకున్న ఆమె...
నోటాకే మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కీకల పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల కన్నా నోటా(నన్ ఆఫ్ ది అబవ్)కు అధిక ఓట్లు వచ్చిన పక్షంలో ఆ స్థానం ఎన్నికను...
‘నోటా’ ఓటును గెలిపిస్తుందా!
నోటా ఎన్నికలలో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఈ ఆప్షన్తో ఓటరు తన అయిష్టాన్ని వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంది. తద్వారా తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించరని, మంచి అభ్య...
నక్సలిజాన్ని రూపుమాపుతా:ప్రధాని మోడీ
తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హింసను రెచ్చగొట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతానని ఆయన వాగ్దానం చేశారు. ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన ధంతరి...
ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు
మన తెలంగాణ/మేడ్చల్జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్...
22 నుంచి కెసిఆర్ బస్సు యాత్ర
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు...
నామినేషన్ తిరస్కరణపై విచారణ చేపట్టలేం
న్యూఢిల్లీ: నామినేషన్ పత్రాల తిర్సకరణను సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం మొదలుపెడితే గందరగోళం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. బీహార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను...
ఢిల్లీ గమ్యం ఎటు?
దేశ రాజధాని ఢిల్లీ పాలన అనిశ్చితంగానే కొనసాగుతున్నది. ఆప్, బిజెపి రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాల మధ్య ఢిల్లీ గమ్యం ఎటు, ఈ ప్రభుత్వ భవితవ్యం ఏమిటన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఢిల్లీలో మే 25న...
నేటినుంచే నామినేషన్లు
రాష్ట్రంలో 17లోక్సభ స్థానాలు,
కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నేడు
నోటిఫికేషన్ మే 13న పోలింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు గురువారం(ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో 17 లోక్సభ...
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు
నక్సల్ ప్రభావిత జిల్లాలలో భారీ భద్రతా ఏర్పాట్లు
ఛత్తీస్గఢ్లోని 11 లోక్సభ సీట్లకు 3 దశలలో పోలింగ్
బీజాపూర్ /సుక్మా: ఛత్తీస్గఢ్లోని నక్సలైట్ ప్రభావిత బస్తర్ లోక్సభ నియోజవకవర్గానికి హెలిపాక్టర్లలో...
14 వాగ్థానాలతో బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) ఆదివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తమ మేనిఫెస్టోను వెలువరిస్తున్నట్లు...
మరో 5 ఏళ్లు ఉచిత రేషన్
ఇంటింటికి గ్యాస్ పైప్
కనెక్షన్ పిఎం సూర్యఘర్
ద్వారా ఉచిత విద్యుత్
ముద్ర యోజన రుణపరిమితి
రూ.20లక్షలకు పెంపు
దేశం నలుదిక్కులకు
బుల్లెట్ రైలు ఆయుష్మాన్
పరిధిలోకి ట్రాన్స్జెండర్లు
మోడీకీ గ్యారంటీ పేరిట
బిజెపి...
18 నుంచి నామినేషన్ల పర్వం
అట్టహాసంగా నిర్వహణకు ప్రధాన పార్టీల సన్నాహాలు
కీలక నేతల కోసం తరలిరానున్న అగ్రనేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వాని కి ముహూర్తం సమీపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ ఘట్టానికి అట్టహాసంగా నిర్వహించేలా...