Tuesday, May 28, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Minister Roja who met CM KCR courtesy

సిఎం కెసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎపి మంత్రి రోజా

మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావును శుక్రవారం ప్రగతి భవన్‌లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా...
KTR Comments on Jubilee Hills Rape Case

ఎపిలో కరెంట్, నీళ్లు లేవు ?

రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి...! ఎపిలోని పరిస్థితులపై నా మిత్రులు ఆవేదన చెందారు తాను చెప్పేది అతిశయోక్తి కాదు తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం లేదు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మంత్రి కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎపి గురించి మంత్రి...

కేంద్రం సెస్సుల బండారం

 ప్రధాని నరేంద్ర మోడీ తన సహజ ధోరణిలో బొత్తిగా సందర్భోచితం కాని రీతిలో పెట్రోల్, డీజెల్ ధరల ప్రస్తావన తెచ్చి బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలోపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇంధనాలపై ఎక్సైజ్...
Foultry Federation leader Sundaranayudu Passed away

ఫౌల్ట్రీ ఫెడరేషన్ నేత సుందరనాయుడు కన్నుమూత

  మనతెలంగాణ/హైదరాబాద్:  ఫౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు ఉప్పలపాటి సుందరనాయుడు (85) గురువారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. బాలాజీ హేచరీస్...
BC Employees National Conference on May 1

మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు

మనతెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మే- 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశం...
Rahul Gandhi was questioned by ED officials

ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పన్నులను తగ్గించనందుకు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తప్పుబట్టారు. మొత్తం ఇంధన పన్నులలో 68% కేంద్రం తీసుకుంటుందన్నారు. అధిక ఇంధన...
PM Modi to stay in Novotel

పెట్రోలుపై ఆ రాష్ట్రాలు పన్ను తగ్గించట్లేదు

ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగోవేవ్ భయాలపై సూచనలు న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత...
Godavari River Ownership Board Meeting at Jalasoudha

ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ

హైదరాబాద్: నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ముగిసింది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్ర అధికారులు భేటీకి హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రకరీ ,...
CM KCR lays foundation for three TIMS hospitals

మతపిచ్చి ఓ కేన్సర్

ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా? టిమ్స్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం ఇండియాలో కరెంట్...
PK refuses to join the Congress party

కాంగ్రెస్‌లో చేరను

సలహాదారుగానే ఉంటా: ప్రశాంత్ కిశోర్ సోనియాగాంధీ ఆహ్వానాన్ని పికె తిరస్కరించారు: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా నేను సలహాదారుగా పనిచేయడమే అవసరం సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని చేసిన ప్రతిపాదనను...

భాషా సాంస్కృతిక ఉద్యమ విజేత

  తొలి, మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు సాహిత్య సాంస్కృతిక మూలాలే పునాదిగా నిలిచాయి. ఎన్ని బాధలైనా పడతాం కానీ నా భాషను గేలిచేస్తే నా సంస్కృతిని తక్కువ చేసి చూస్తే మాత్రం...
Indian Railways to Cancel 17 Trains

రద్దైన పలు రైలు సర్వీసులు తిరిగి పునః ప్రారంభం

ఇరు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. గతంలో పలు కారణాల వల్ల రద్దైన పలు రైలు సర్వీసులను తిరిగి...

కృష్ణ నదిపై మరో అక్రమ ప్రాజెక్టు

సిద్దేశ్వరం వద్ద అలుగు పేరుతో బ్యారేజీ నిర్మాణానికి పథకం తెలంగాణకు మరింత నష్టం జరుగుతుందని రైతాంగం ఆందోళన సిద్దేశ్వరం వద్ద వంతెనకు బదులుగా బ్రిడ్జి బ్యారేజీకి కేంద్రంపై ఎపి ఒత్తిడి మన తెలంగాణ/హైదరాబాద్ :...
No political entry:Lagada pati Rajagopal

రాజకీయ ఎంట్రీ లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ ఎంట్రీ లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఆదివారం నాడు ఖమ్మంలో తమ బంధువుల ఇంటికి ఆయన వచ్చారు. ఖమ్మం రావడానికి ముందు మైలవరం ఎమ్మెల్యే...
KCR is ideal for Telugu

తెలుగుదనానికి కెసిఆర్ ఆదర్శవంతులు: బుద్ద ప్రసాద్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రే సాహిత్య అద్యయన పరుడు కావటం వల్ల తెలంగాణ సాహిత్య అకాడమికి ఎనలేని ప్రోత్సాహాం లభిస్తోందని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధికారభాషా సంఘం మాజీ అద్యక్షులు మండలి.బుద్ద ప్రసాద్...
Conspiracy on Kamma cast

కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీసేందుకు కుట్ర…

ఖమ్మం: కమ్మ సామాజికవర్గాన్ని దెబ్బతీసేందుకు కొన్ని వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని కమ్మ సామాజికవర్గంలోని అన్ని వర్గాలు ఐక్యతగా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా...

గోదావరి బోర్డు సమావేశం వాయిదా

హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ఉద్దేశ పూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన...

ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు

అమరావతి: ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం  రద్దు చేసింది. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించింది. 1969 అభిలభారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్...
Roja

చోరికి గురైన రోజా ఫోన్ లభ్యం!

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్ ఫోన్ మిస్సయింది. ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుపతిలో నేడు విస్తృతంగా పర్యటించారు. అయితే ఆమె ఎస్వీ యూనివర్శిటీలో ‘స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...
BJP government done nothing for Telangana:KTR

‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా

కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా తెలంగాణ నిధులతో బిజెపి పాలిత రాష్ట్రాలకు సోకులు ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల చెమట, నెత్తురు ధారపోసి కేంద్రానికి రూ. 3,65,797 కోట్లు పన్నుల ఇచ్చాం అక్కడి నుంచి...

Latest News