Home Search
స్వాతంత్య్ర దినోత్సవ - search results
If you're not happy with the results, please do another search
దూరాలను చేరువ చేస్తూ
డా. సి. నారాయణరెడ్డి గారు తమ ప్రతి జన్మదినోత్సవానికి ఒక కవితా సంపుటిని ప్రచురించి సాహిత్యోత్సవం జరుపుకొనేవారు. వారి తదనంతరం వారి కుమార్తె శ్రీమతి సి. గంగ, తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యదర్శి...
ప్రశ్నకు మారు పేరు పెరియార్
సామాజిక న్యాయం జరగని స్వాతంత్య్రం నిష్ఫలమని తెల్లదొరల నుండి నల్లదొరలకు జరిగిన అధికార బదిలీ ఇనుప సంకెళ్ళు పోయి బంగారు సంకెళ్ళు రావడంలాంటిదని నినదించిన నిష్పక్షపాత విమర్శకుడు.పశువులను పూజించి మనుషులను ఛీకొట్టి, అంటుఅంటకట్టిన...
సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే
సాయుధ పోరాటంలో గానీ, స్వాతంత్య్ర పోరాటంలో గానీ అసలు ఏ ఉద్యమంలోనూ బిజెపి పాత్ర లేదు. అసలు సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బిజెపికి లేదు.దేశంలో లౌకిక వ్యవస్థను నాశనం చేసేందుకు,...
ప్రగతి నిరోధకులకు పరాజయమే
తెలంగాణ ప్రగతి రథచక్రాలు
మునుముందుకు దూసుకుపోతున్నాయి
ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.. ఇది అక్షర సత్యం
దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు
దేశం మొత్తం కాగడా...
మహిళా బిల్లు తేవాల్సిందే
పార్లమెంట్ పార్టీల ఫ్లోర్ లీడర్ల భేటీలో కెకె, నామా
మద్దతు పలికిన పలు పార్టీల నేతలు
ఎన్డిఎ కూటమిలోని కొన్ని పార్టీలు ఒకే
నేటి నుంచి ఐదురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
మన...
తెలంగాణ వీరులకు వందనాలు : అమిత్ షా
కనుల పండువగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం...
ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందని కుటుంబం తెలంగాణలో లేదు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం జరుగుతోంది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో వేడుకల్లో సిఎం...
ప్రజాస్వామ్యంపట్ల యువత విముఖత!
పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేస్తూ ఎమర్జెన్సీ వంటి కఠినమైన నిర్బంధ పరిస్థితులను కల్పించినప్పటికీ ప్రజలలో నిగూఢంగా నెలకొన్న అటువంటి ప్రబలమైన విశ్వాసమే నిరంకుశ చర్యలను శాంతియుతంగా ఎదిరించి, భారత్ వంటి దేశాలు తిరిగి...
పరేడ్ మైదానం నుంచి పరకాల వరకు… ఏకబిగిన బైక్ ర్యాలీ
కిషన్రెడ్డి- అడుగడుగునా ప్రజల నీరాజనం
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు.. 200 కిలోమీటర్ల పాటు బైక్ ర్యాలీలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పాల్గొన్నారు....
భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి!
వాస్తవానికి నిజాం రాజులెప్పుడూ స్వతంత్ర పాలకులుగా ఉండలేదు. వారు బయటి నుండి వచ్చిన వలస పాలకులు కూడా కాదు. అందుకని ‘పరాయి పాలన’ అన్న పదానికి కూడా అవకాశం లేదు. ఈ సువిశాల...
బిజెపి ‘సేవా పక్షం’
17 నుంచి తెలంగాణ అమృత్ మహోత్సవాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పుర స్కరించుకుని భారతీయ జనతాపార్టీ 'సేవా పక్షం' పేరిట ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 17న...
ఐటిడిఎల రూపశిల్పి
భారత దేశం ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలకు, చారిత్రక పోరాటాలకు నెలవు. నాటి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతి వనరులు, జంతుజాలం, దట్టమైన అరణ్యాలతో మమేకమైన ఆదివాసుల జిల్లాగా...
ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి కలెక్టరేట్: రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం...
లవ్ జిహాద్ పేరిట దారుణం: ముంబైలో ముస్లిం యువకుడిపై దాడి(వైరల్ వీడియో)
ముంబై: బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద ఒక హిందూ బాలికతో మాట్లాడినందుకు ఒక ముస్లిం యువకుడిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటన ఈ ఏడాది జులైలో జరగగా ఇందుకు సంబంధించిన...
అభివృద్ధికి నోచుకోని గిరిజీవనం
ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. స్వచ్ఛమైన సెలయేళ్లు దట్టమైన అడవులు, గంభీరమైన కొండలు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని ప్రకృతి అందాలు, వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యం గా...
భారత్కు ఆటంకాల ‘ఇండియా’ క్విట్ఇండియా
న్యూఢిల్లీ : జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రతిపక్ష కూటమి ఇండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతి బంధుప్రీతిల కాలం చెల్లిందని, ఈ రెండూ ఇక క్విట్...
టిబెటన్ల సత్తా చైనాకు తెలిసొచ్చింది : దలైలామా
ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్ ): టిబెటన్ల మనోబలం చాలా గొప్పదని చైనాకు తెలిసొచ్చిందని, టిబెట్ సమస్యలపై చైనాతో చర్చించడానికి తాను సిద్ధమని ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని...
ఆగస్టు 5 వరకు ఇన్నోవేటర్ ఆవిష్కరణలు పంపాలి
ములుగు: ఆగస్టు 5 వరకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమ వివరాలు పంపాలని కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య,...
పోరాటాలకు ప్రతీకగా ఆర్ట్ కళాశాల
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ కళాశాల భవనం ఎన్నో పోరాటాలకు ప్రతీకగా నిలిచిందని విసి రవిందర్యాద వ్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం...
శ్రీకాంతాచారి మరణంతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది
దేవరుప్పుల : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన కాసోజు శ్రీకాంతచారి వీరమరణంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు....