Home Search
స్వాతంత్య్ర దినోత్సవ - search results
If you're not happy with the results, please do another search
పౌర హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ పనితీరు భేష్
ప్రధాని మోడీ ప్రశంసలు
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణలో దేశంలోని న్యాయవ్యవస్థ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. దేశ రాజ్యాంగాన్ని కూడా న్యాయవ్యవస్థ బలోపేతం చేసిందని...
జెండాను ఎవరు అవమానించారు?
ప్రధాని మొదటి యోగా దినాన జాతీయ జెండాతో మూతి, చమట తుడుచుకున్నారు. జాతీయ జెండాపై సంతకం చేశారు. ఎర్రకోట వద్ద సంఘీయులు మత జెండాకు దిగువన జాతీయ జెండాను కట్టారు. అమిత్ షా...
ఓటు హక్కును గౌరవిద్దాం
రాష్ట్రపతి కోవింద్ పిలుపు
న్యూఢిల్లీ: ఓటు హక్కును అందరూ గౌరవించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. 11వ జాతీయ ఓటర్ల...
కక్ష సాధింపు!
కక్షకు, పదునైన కత్తికి తేడా ఉండదు. అది పాలకుల మెదడులో చేరి తిష్ట వేసుకుంటే ప్రజాస్వామిక వ్యవస్థలను, సంస్థలను కూడా ఆవహించి జాతి హితానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక రాజ్యాంగం...
గాంధీ జాతీయత-అంతరాతీయత
ఆయన ఆకారం చూస్తే ఆద్యంతం ఆధ్యాత్మిక వాది అనుకుంటాం. కానీ ఆయన ఆలోచనాశీలి, సిద్ధాంతకర్త! కడు బలహీనంగా కనిపించే 62 ఏళ్ళ వృద్ధుడు అలవోకగా 240 కిలోమీటర్లు నడిచి దండి సత్యాగ్రహాన్ని విజయవంతం...
అక్షరజ్ఞానం అందరి హక్కు
అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్లైన్ బాటపడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో...
సమాజ నిర్మాత ఉపాధ్యాయుడే
పలక మీద తొలి అక్షరం దిద్దించటంతో మెుదలు అత్యుత్తమ స్థాయికి ఎదిగే దాకా మన వెంట నడిచి, తడబడినపుడు చేయూత నిచ్చి, నిరాశ చెందినపుడు ఆశల విత్తులు నాటి, ఎదుగుదలకు తనో నిచ్చనై,...
ఎందరో వీరుల త్యాగఫలం.. ఈ స్వాతంత్ర్యం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటపై 74 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ... దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ...
కరోనా యోధులు నిజమైన హీరోలు
దేశం సర్వదా రుణపడి ఉంటుంది
గల్వాన్ అమర సైనికులకు జాతిపక్షాన నివాళి
2020 సంవత్సరం సవాళ్లు తేవడంతో పాటు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పింది
పంద్రాగస్టు సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ప్రసంగం
న్యూఢిల్లీ : కరోనా...
తమిళనాడులో ఆగస్టు 31వరకు లాక్డౌన్ పొడిగింపు..
చెన్నై:తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అయితే కొన్ని సడలింపులు కల్పించడంతోపాటు కొన్ని ఆంక్షలను కూడా విధించింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చోట, రెస్టారెంట్టు, హోటళ్లలో డైనింగ్...
ఇది వికాస ‘గీతాంజలి’!
మన నిత్య వ్యవహారంలో జంట పదాలు కొన్ని ఉన్నాయి. ఇల్లువాకిలి, పొలం పుట్ర, నింగి-నేల, రేయిపగలు, సూర్యచంద్రులు, రామలక్ష్మణులు, పనిపాట... ఇంకా ఎన్నో...! ఇలాంటి జంట పదాలన్నింటిలో మానవ జీవన పరిణామాన్ని నడిపించి,...
చట్టసభల్లో మహిళల కోటా ఎప్పుడు?
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన, అమలు జరుపుతున్న అనేక పథకాలను గుర్తుచేసి, వాటి ఫలాలు అందరూ అందుకునేలా చైతన్యపరచడం అవసరం. తెలంగాణలో బాల బాలికలను విద్యావంతులను చేయడం కోసం బిసి, ఎస్సి,...
సూర్యుడి మీద ఉమ్మి!
ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...