Home Search
స్వాతంత్య్ర దినోత్సవ - search results
If you're not happy with the results, please do another search
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి బుధవారం తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రజల వనరుల శాఖ ఉత్తర్వులు...
ముప్పులోనే ఉన్నాం
మునుపటికన్నా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది
ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
మాస్క్.. మస్ట్ కావాలి
కరోనా నుంచి విముక్తికి ప్రతిన బూనాలి
‘మన్కీ బాత్’ప్రసంగంలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని, మునుపటికంటే...
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల: సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని కోరారు. ప్రగతి...
మౌలికానికి మహర్దశ
రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయాలి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
రూ.102 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి ప్రభుత్వం దాదాపు రూ.102 లక్షల కోట్లు కేటాయించింది. మంగళవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి...
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా రావత్
ఆర్మీ చీఫ్గా నేడు పదవీ విరమణ
తొలి సిడిఎస్గా బిపిన్ రావత్
న్యూఢిల్లీ : భద్రతా బలగాల తొలి మహా అధిపతి (సిడిఎస్)గా కేంద్ర ప్రభుత్వం బిపిన్ రావత్ను నియమించింది. రావత్ ప్రస్తుతం దేశ సైనిక...
భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా
ప్రభుత్వ విధానాల విశ్లేషణలు, విమర్శలు, అనుకూల ప్రతికూలతలు, అవినీతిపరుల బండారాల్ని బయట పెట్టడం, మానవ హక్కుల పరిరక్షణ సేవలు, విజ్ఞాన, వినోద, క్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజా సమస్యలకు గళం కలపడం...
ఎల్ఒసి సమీపంలో సెల్ఫీ పాయింట్ విశిష్టత
ఉరి (కాశ్మీర్) : కాశ్మీర్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఒసి) సమీపంలోని ఒక సెల్ఫీ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారిందని ఉరిలో అధికారులు తెలియజేశారు. మైమరిపించే ఉరి మారుమూల సరిహద్దు ప్రాంతం అందాన్ని...
రాజ్యాంగానికి వజ్రోత్సవం
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించింది. సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏళ్లు అయిన సందర్భంగా...
భారత్-మాల్దీవుల బంధంలో ప్రతిష్టంభన
జనవరి 4న, లక్షద్వీప్లోని భారత దేశ బీచ్ల అందాలను ప్రశంసిస్తూభారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్లు హిందూ మహాసముద్ర ద్వీప దేశం మాల్దీవులతో దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి. తమ...
ప్రజలే పాలకులు
మనతెలంగాణ/హైదరాబాద్: అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీతనంతో పని చేస్తోందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. నియంత పోకడలను పాతర పెట్టి,...
జనవరి 26 జాతీయ పండగేనా!
26 జనవరి అనగానే పిల్లల్లో ఒక ఆనందం. చక్కని స్కూలు డ్రెస్లు వేసుకొని ఉదయం 5 గం॥లకే తయారై స్కూలుకు పరిగెత్తాలని ఉత్సాహం. స్కూలు నుండి రెండు వరుసలుగా బారులు తీరి జెండాలు...
కర్పూరి ఠాకూర్కు భారతరత్న
జన నాయకుడికి దక్కిన అత్యున్నత పురస్కారం
మరణానంతరం ప్రకటించిన కేంద్రం
శత జయంతి కానుకగా అందిన గౌరవం
ప్రధాని మోడీ హర్షం
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత...
దేశాభివృద్ధిలో యువ భాగస్వామ్యం
మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞాన ఆధారిత 21వ శతాబ్దంలో ప్రతి రంగంలోనూ యువత పాత్ర కీలకం కానుంది. యువ జనాభాలో అభివృద్ధి చెందిన దేశాలతో...
అందరికీ ఆరోగ్య హక్కు
75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్లో రాజ్యాంగ లక్ష్యమైన అందరికీ విద్య, ఆరోగ్యం ఒక నినాదంగానే మిగిలింది. వైద్యం, ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి ఫలాలు పేద వర్గాలకు చేరువకాకపోవడంవల్ల ఆధునిక వైద్యసేవలు అందని...
అమర వీరుల స్ఫూర్తితో విద్యావిధానంపై పోరాడుతాం: ఎస్ఎఫ్ఐ
మన తెలంగాణ/హైదరాబాద్ : అమరుల స్ఫూర్తితో నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పేర్కొన్నారు. భారత దేశ విద్యార్ధి ఉద్యమంలో అనేక విద్యార్ధి ఉద్యమాలు నడిపిన ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ...
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలి
సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ సభలో వక్తల వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ స్వాతంత్య్రం, సమైఖ్యత,సమగ్రత కోసం ఏ రాజకీయ పార్టీలు చేయని త్యాగాలు కమ్యూనిస్టు పార్టీ చేసిందని పలువురు వక్తలు కొనియడారు....
పెన్షన్ నిరాకరణ పౌరద్రోహమే!
సుప్రీం కోర్టు నేటి ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ తీర్పునిస్తూ పెన్షన్ యజమాని సద్భావంతో ఇచ్చే భిక్ష, బహుమతి, దయతో ఇచ్చే...
మానవ హక్కులకు 75 ఏళ్లు
భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. ఇవీ కులం, మతం, జాతి, లింగం, జాతీయత, భాషతో సంబం ధం లేకుండా అందరికీ సమానంగా కల్పించబడేటివి. పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని...
రాజ్యాంగం పట్ల తగ్గుతున్న గౌరవం
మన రాజ్యాంగ నిర్మాణం సుదీర్ఘంగా సాగిన ప్రక్రియ. ఎంతోమంది తలపండిన మేధావులు, న్యాయకోవిదులు ప్రతి అంశాన్నీ విఫులంగా చర్చించి బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాసుకున్న ఒడంబడిక పత్రం మన రాజ్యాంగం....
పిల్లలు భూమికి భవిష్యత్తు
There is a brilliant child locked inside every student. - Marva Collins
The greatest legacy one can pass on to one’s children and grandchildren is...