Home Search
తుపాకీ - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో కాల్పులు: ఇద్దరు మృతి
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలంరేపాయి. చికాగోలోని ఇండియానా నైట్క్లబ్లో ఆదివారం ఉదయం ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో...
అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పశ్చిమ మేరీల్యాండ్లోని స్మిత్ బర్గ్ లో తయారీ కర్మాగారంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన...
పబ్జీ ఆడొద్దన్నందుకు తల్లిని చంపిన కొడుకు
లక్నో: ఉత్తరప్రదేశ్లో పబ్జీ ఆడొద్దని వారించిన కన్నతల్లినే కాల్చి చంపాడో బాలుడు. తల్లి మృతదేహంతో రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. హత్యను కప్పిపుచ్చడానికి పోలీసులకు కట్టుకధలు చెప్పాడు. అయితే, పోలీసులు తమదైన...
జవాన్ రాములు ఆత్మహత్య
ఛండీగఢ్: పంజాబ్లో జవాన్ రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. జవాన్ రాములు తుపాకీతో కాల్చుకున్నాడు. రాములు స్వస్థలం వరంగల్ జిల్లా మర్రిపల్లి గ్రామం. కుటుంబ కలహాల లేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నడనే విషయం...
పోలీసుల ముందే మాజీ మంత్రి ఆత్మహత్య
డెహ్రాడూన్: కుటుంబ సభ్యులు వేధించడంతో పోలీసులకు ఫోన్ చేసి ఓ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర...
200 ఏళ్ల నాటి చట్టంతోనే ఈ పేలుళ్లు
తేలిగ్గా గన్స్ రైఫిల్స్ కొనొచ్చు వాడొచ్చు
న్యూయార్క్ : అమెరికాలో ఎందుకు విచ్చలవిడిగా గన్స్ రైఫిల్స్ ప్రవేశిస్తున్నాయి? ప్రతి ఒక్కరూ వీటిని తేలిగ్గా ఏ విధంగా దక్కించుకోగల్గుతున్నారు? అనే ప్రశ్నలు తిరిగి ఇప్పుడు తలెత్తాయి....
అమెరికాలో కాల్పులు 21 మంది మృతి
టెక్సాస్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మెక్సికల్ సరిహద్దులోని ఉవాల్టే పట్టణంలో 18 ఏళ్ల యువకుడు పాఠశాలలోకి చొరబడి కాల్పులకు తెగపడడంతో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు టీచర్లు మృతి...
భారత్లో రైల్వే ట్రాక్లు పేల్చేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ పథకం రచించినట్టు నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్ సహా దాని...
కశ్మీర్ పండిట్ ను కాల్చిచంపిన తీవ్రవాదులు
శ్రీనగర్: తీవ్రవాదులు కశ్మీర్కు చెందిన పండిట్ ప్రభుత్వాఫీసులో కాల్చి చంపిన సంఘటన జమ్ము కశ్మీర్లోని బుడ్గమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పండిట్ కులానికి చెందిన రాహుల్ భట్ చదూరా...
నర్సింగబిల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీ
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నర్సింగబిల్లి గ్రామంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో శనివారం చోరీ జరిగింది. తుపాకీతో బెదిరించి ఇద్దరు దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు...
రష్యన్ కిండర్గార్టెన్లో కాల్పులు: ముగ్గురి మృతి
మాస్కో: మాస్కోలోని ఒక రష్యన్ కిండర్గార్టెన్లోకి చొరపడిన ఒక సాయుధుడు ఇద్దరు పిల్లలను, ఒక మహిళా ఉద్యోగిని తుపాకీతో కాల్చిచంపినట్లు ఫెడరల్ శాసనకర్త ఒకరు తెలిపారు. సెంట్రల్ రష్యాలోని వెష్కేమా పట్టణంలోని ఒక...
శ్రీరామ నవమి ‘అల్లర్ల’ దర్యాప్తు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : శ్రీరామ నవమి , హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను...
ఢిల్లీ కోర్టు కాంప్లెక్స్ లో అనుకోకుండా పోలీస్ కాల్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ లో నాగాలాండ్ సాయుధ పోలీస్ కానిస్టేబుల్ అనుకోకుండా కాల్పులు జరుపగా ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరు న్యాయవాదులు పోట్లాడుకుంటుండగా వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు అనుకోకుండా ఆ కానిస్టేబుల్...
ఢిల్లీ హనుమజ్జయంతి అల్లర్లు… 14 మంది అరెస్ట్
న్యూఢిల్లీ : హనుమజ్జయంతి సందర్భంగా వాయువ్య ఢిల్లీ జహంగీర్పురిలో నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింసాత్మక సంఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు ఆదివారం చెప్పారు. శనివారం సాయంత్రం రెండు...
హష్ఖలి చేరుకున్న సిబిఐ అధికారుల బృందం
బాలికపై సామూహిక హత్యాచారం కేసు దర్యాప్తు ప్రారంభం
హష్ఖలి(ప.బెంగాల్): తుపాకీతో బెదిరించి అంత్యక్రియల కోసం తన కుమార్తె మృతదేహాన్ని ఎత్తుకెళ్లారని ఆరోపించిన సామూహిక హత్యాచారానికి గురైన బాలిక తండ్రితో మాట్లాడేందుకు సిబిఐ బృందం ఇక్కడకు...
టోరంటో కాల్పులలో భారతీయ విద్యార్థి మృతి
న్యూయార్క్: టోరంటోలో అజ్ఞాత వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పులలో తీవ్రంగా గాయపడిన 21 సంవత్సరాల భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మరణించారు. ఈ సంఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్...
అరుణతారకు అంతిమ వీడ్కోలు
మన తెలంగాణ/నల్లగొండ రూరల్ : సిపిఎం కేంద్ర కమిటి సభ్యురాలు, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర ఆదివారం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలు, అభిమానుల...
స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత..
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు...
మల్లు స్వరాజ్యం కన్నుమూత
హైదరాబాద్ బంజారహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో శనివారం రాత్రి 7.30కి తుదిశ్వాస విడిచిన సాయుధ పోరాట వీరనారి
నేడు నల్లగొండలో అంత్యక్రియలు
పీడిత ప్రజల పక్షపాతి: సిఎం కెసిఆర్ వామపక్ష నేతల నివాళి
మనతెలంగాణ/ హైదరాబాద్...
పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను బంజారాహిల్స్లోని...