Home Search
మంత్రి తలసాని - search results
If you're not happy with the results, please do another search
యాదవులు ఓట్లేయ్యనిదే రేవంత్ గెలిచాడా?: గెల్లు శ్రీనివాస్
హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అర్ధరహిత పదజాలంతో సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని, పెండ పిసికే వారి గురించి ఏం మాట్లాడుతా.. అంటూ తమ యాదవుల జాతిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు...
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
మైనార్టీ మతస్థుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
తెలంగాణలో దేశంలో పలు ప్రాంతాలకు చెందిన విభిన్న మతాలు, సంసృతుల ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
మైనార్టీ కమిషన్లో తమకు...
బస్తీ దవాఖానాలతో పేదల చెంతకే వైద్యం: మాగంటి గోపీనాథ్
హైదరాబాద్: బస్తీ దవాఖాన ఏర్పాటుతో నిరుపేదల చెంతకే మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలోని కమ్యునిటీ...
డబుల్ బెడ్ రూం ఇళ్లతో నెరవేరుతున్న పేదల సొంతింటి కల: మాగంటి గోపినాధ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల ద్వారా పేద ప్రజల సొంతింటి కల నేరవేరుతోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి...
బిడ్డారేవంత్ తస్మాత్ జాగ్రత్త:బాలరాజ్ యాదవ్
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని విమర్శిస్తావా.. బిడ్డారేవంత్ తస్మాత్ జాగ్రత్త అని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ హెచ్చరించారు. మంత్రి తలసానిని...
జూలై 9న లష్కర్ బోనాలు
సిటీ బ్యూరో ః తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన ఆషాడ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహించే లష్కర్ బోనాల పండుగ తేదీలు ఖరారు చేశారు. జూలై 9వ తేదీన శ్రీ...
ఎంఎల్ఎ రాజాసింగ్కు చేదు అనుభవం…
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నూతన సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. రాజాసింగ్ను సచివాలయంలోకి రాకుండా శనివారం గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలపై రాజాసింగ్ సీరియస్గా స్పందించారు. సమావేశం...
త్వరలో రెండవ విడుత దళిత బంధు…
సంక్షేమ పథకాలు అభివృద్దిపనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి
హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు నిరంతర పర్యవేక్షించాలని పశుసంవర్ధక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం...
రాజాసింగ్కు చేదు అనుభవం.. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది…
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త సచివాలయంలోకి ప్రవేశం నిరాకరించడంపై శనివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో...
బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి బంగారు కిరీటం
సిటీ బ్యూరో ః భక్తులు కోరిన కోరికలను తీర్చే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బంగారు అభరణాల్లో బంగారు కిరీటం కూడా చేరనుంది. అమ్మవారికి భక్తులు మొక్కు రూపంలో సమర్పించుకున్న బంగారంలో కిరిటం చేయించనున్నట్లు...
చిత్రపురి కాలనీలో దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ
దర్శకరత్న దాసరి నారాయణరావు 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో గురువారం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, చిత్రపురి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ...
చిన్నారి మౌనిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా..
హైదరాబాద్: అభం శుభం తెలియని చిన్నారి మౌనిక మృతి అందరినీ ఎంతో కలచివేసిందని, ఈ దుర్ఘాటన చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత నెల...
సనత్నగర్లో బాలుడిని బకెట్లో ముంచి… మృతదేహాన్ని నాలాలో పడేశారు
హైదరాబాద్: సనత్నగర్లో బాలుడు అబ్దుల్ వహిద్ను బకెట్లో ముంచి చంపి అనంతరం నాలాలో పడేశారు. అబ్దుల్ వహిద్ హత్య నరబలి కాదని పోలీసులు తెలిపారు. ఇమ్రాన్, ఆటో ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి...
మనది పురోగామి దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్- 19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్య స్థితికి చేరినా భారత్ ఆర్థిక శక్తిగా పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం రాష్ట్రంలో రూ. 11,300...
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ..
హైదరాబాద్ః తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించిన అనంతరం...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని..
హైదరాబాద్ః సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. శనివారం నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,...
గ్రాండ్గా ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’ సినిమా ప్రారంభం
మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్దేవ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు జి. భవానీ శంకర్ దర్శకత్వంలో A2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ...
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు..
అర్హులైన పేదలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు
జిఓ 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి
ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలి
కేబినెట్ సబ్ కమిటీ...
సాయన్న అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు జరపలేదు: బిజెపి
హైదరాబాద్: కంటోన్మెంట్ ఎంఎల్ఎ జి. సాయన్న అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడాన్ని బిజెపి తీవ్రంగా ఖండించింది. నిజాం వారసులకు దక్కిన గౌరవం కూడా సాయన్నకు దక్కలేదని బిజెపి ఎస్సి మోర్చా రాష్ట్ర...
మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బండ ప్రకాష్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...