Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
బాన్సువాడ ఎంసిహెచ్కు జాతీయ గుర్తింపు
హైదరాబాద్ : బాన్సువాడ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసిహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. తల్లి పాలను ప్రోత్సహించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బిఎఫ్హెచ్ఐ) ‘అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ...
‘ఇన్ కార్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
జాతీయ అవార్డు గెలుచుకున్న నటి, ‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’. ఇన్బాక్స్ పిక్చర్స్ బ్యానర్పై అంజుమ్ ఖురేషి, సాజిద్...
సస్పెన్స్ థ్రిల్లింగ్ ఒరిజినల్ ‘పులి మేక’ టీజర్ విడుదల
సాధారణంగా నేరాలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తారు. మరి వారినే ఓ హంతకుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు? భయంకరమైన పనులు చేసే వ్యక్తిని మృగం అంటుంటాం. మృగంలాంటి వేషంతో...
వైమానిక ప్రదర్శనకు వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు!
బెంగళూరు: యెలహంకలోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద గురువారం ‘ఏరో ఇండియా 2023’ అనే ఎయిర్ షోను ప్రజల కోసం తెరిచారు. ఎయిర్ షోను తిలకించడానికి వేలాది మంది అక్కడికి వచ్చారు. తమ...
భారత్లో మూతపడ్డ రెండు ట్విట్టర్ కార్యాలయాలు
న్యూఢిల్లీ: ట్విట్టర్ భారత్లోని మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసేసింది. పైగా ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయమని ఆదేశించింది. ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశ్యంతో కంపెనీ యజమాని ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం....
చంద్రుడికో హరిత పోగు!
హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నమ్మినబంటైన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిఎం...
జాతీయ స్థాయి మహిళల హాకీ జట్టుకు కశిష్ ఎంపిక
నిజామాబాద్ : గత జనవరి నెలలో రంగారెడ్డి జిల్లా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాదర్గుల్లో నిర్వహించినటువంటి ఓపెన్ సెలక్షన్లో మన జిల్లా నుంచి మంచి ప్రతిభ కనబరిచిన కశిష్ 13వ జాతీయ స్థాయి...
హెచ్డీఎఫ్సీ లైఫ్తో ఎన్ఎస్డీసీ భాగస్వామ్యం..
ఢిల్లీ: స్వీయ ఉపాధికి మద్దతు అందించడంతో పాటుగా వ్యవస్ధాపక అవకాశాలకు మద్దతు అందించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక (ఎంఎస్డీఈ) పరిధిలోని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎన్ఎస్డీసీ) స్కిల్ ఇండియా మిషన్ కింద భారతదేశంలో...
భారత్కు మరో 12 చీతాలు
న్యూఢిల్లీ : భారత్కు దక్షిణాఫ్రికా నుంచి ఒకేసారి 12 చీతా పులులు ఈ నెల 18వ తేదీన (శనివారం) తరలివస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం తెలిపారు. గత ఏడాది...
వెంకటేష్ Vs రానా
రానా నాయుడుకి సెలబ్రిటీలు, వివాదాలు, గాయాలు పెద్ద విషయం కాదు - కానీ అతని తండ్రి? అది వేరే కథ ! నెట్ఫ్లిక్స్ నుంచి రాబోయే సిరీస్ ‘రానా నాయుడు’ ఇండియన్ సూపర్స్టార్లలో...
ప్రధాని మోడీ అప్రకటిత ఎమెర్జెన్సీ!
ఆజాది కా అమృతోత్సవ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న భారత దేశం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భంగం కలుగుతున్నది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది....
బిఆర్ఎస్ పాలనలోనే దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు
బిఆర్ఎస్ పాలనలోనే దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు
లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్న సిఎం కెసిఆర్
దేశంలో గగ్గోలు పరిస్థితులు ఉంటే... తెలంగాణలో ఒక్క మతకల్లోలం జరగలేదు
దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: రాష్ట్రంలో దళిత...
సౌత్ ఆఫ్రికా టూరిజానికి సోర్స్ మార్కెట్గా హైదరాబాద్..
హైదరాబాద్: దక్షిణాఫ్రికా 2022లో భారతీయులకు ప్రముఖ ప్రయాణ గమ్యస్థానాలలో ఒకటిగా అవతరించింది. బలమైన రికవరీ ప్రయత్నాల కారణంగా, మోర్ & మోర్ ప్రచారం ద్వారా వైవిధ్యమైన, ప్రామాణిక గమ్యస్థాన ఆఫర్లను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో,...
ఐసిసి ర్యాంకింగ్స్: మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా నెం.1
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్లో భారత్ మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నది. ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్లో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన...
జింబాబ్వే ట్రేడ్ కమిషనర్గా నియమితులైన డాక్టర్ రవి కుమార్ పనస
జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్కు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమీషనర్ రాయబారిగా డాక్టర్ రవి కుమార్ పనస నియమితులైనారు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్...
‘శాకుంతలం’ నుంచి ‘మధుర గతమా..’ లిరికల్ సాంగ్ రిలీజ్
‘‘మధుర గతమా
కాలాన్నే ఆపకా
ఆగావే సాగకా
అంగుళికమా
జాలైనా చూపకా
చేజారావే వంచికా..’’
అని దుష్యంతుడికి దూరమైన శకుంతల మనసులోని బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తుంది. దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి వారి ప్రేమకు, గాంధర్వ వివాహానికి గుర్తుగా...
బిబిసి ఆఫీసుల్లో కొనసాగుతున్న ఐటి సోదాలు
న్యూఢిల్లీ: బిబిసి ఇండియాకు చెందిన కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ (ఐటి) మంగళవారం చేపట్టిన సర్వే రెండవరోజు బుధవారం నాడు కూడా కొనసాగుతోంది. సంస్థకు చెందిన ఆర్థిక వివరాలకు సంబంధించిన ఎలెక్ట్రానిక్, పత్రాలను...
కక్ష సాధింపు దాడులు
ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీపై తరచూ ఒంటికాలిపై లేచే ప్రధాని మోడీ పాలన అంతా అప్రకటిత ఎమెర్జెన్సీయేనని ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు రుజువైంది. తన నిర్ణయాలకు ఎదురు చెప్పేవారినందరినీ ఇడి, సిబిఐ, ఐటి దాడులకు...
కమిటీ పేరుతో కాలయాపనా?
దేశం మొత్తాన్ని కుదిపి వేసినా, ప్రపంచంలో మన కంపెనీల విశ్వసనీయత మీద అనుమానం తలెత్తినా, మదుపర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నా దేశ అత్యున్నత పార్లమెంటులో అదానీ హిండెన్బర్గ్ వివాదం మీద ప్రధాని నరేంద్ర...
రెండో టెస్టుపై ఉత్కంఠ.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
న్యూఢిల్లీ: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని...