Monday, May 6, 2024
Home Search

భారత ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Mass Singing of National Anthem in Hyderabad

ఆ ఒక్క నిమిషం.. మార్మోగిన జనగణమన

ఉద్వేగభరితంగా సాగిన కార్యక్రమం హైదరాబాద్ అబిడ్స్‌లో సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల గానం పల్లె, పట్టణాల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనం ఉ.11.30గంటలకు స్తంభించిన రాష్ట్రం  ఎక్కడి వాహనాలు అక్కడే వాహనాలు దిగి జాతీయ గీతాన్ని ఆలపించిన పలువురు ప్రముఖులు పొలాల్లోనూ, కల్యాణమండపాల్లోనూ...
CM KCR Speech in Vikarabad

ప్రధా(న)నే శత్రువు

కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా సతాయిస్తున్న కేంద్రం  పాలమూరురంగారెడ్డి జాప్యానికి మోడీయే కారణం ప్రాజెక్టులు  ప్రాజెక్టులు కట్టకుండా కిరికిరి పెడుతున్నరు కేసులతో అడ్డుకుంటున్నరు బావులకాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలంటున్నరు  మోసపోతే గోసపడుతాం  మాయమాటలను నమ్మితే దోపిడీకి...
Organize booster dose camps: Union Health Ministry

బూస్టర్ డోసు క్యాంప్‌లు నిర్వహించండి

రాష్ట్రాలను కోరిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15నాటికి దేశవ్యాప్తంగా కేవలం 17శాతంమంది మాత్రమే బూస్టర్‌డోసు తీసుకున్నారని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ తెలిపారు. ఈనేపథ్యంలో...
Jagadish Reddy Participate In Mass Recital Of National Anthem

సిఎం కెసిఆర్ సంకల్పంతోనే జెండా పండుగ: మంత్రి జగదీష్ రెడ్డి

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామూహిక జాతీయగీతా లాపనలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపనను పురస్కరించుకుని...

ప్రధాని నీతి చంద్రిక

 ‘భారత దేశం ప్రజాస్వామ్య జన్మస్థలం. మన భిన్నత్వమే మన బలం, భిన్న వర్గాల ప్రజలను కలిపి ఉంచుతున్న దేశభక్తే ఇండియాను దృఢంగా వుంచుతున్నది. ఇండియా సదాశయ సంపన్న దేశం, ఇక్కడ మార్పులు సంఘ...
Telangana is top 3 in BRAP

హైదరాబాద్‌లో స్వాతంత్య్ర సమరం

హైదరాబాద్ స్టేట్‌లో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో మహీపతి రామ్‌ను మొట్టమొదటివాడిగా చెప్పుకోవచ్చు. అనంతర కాలంలో నిజాం వంశానికి చెందిన ముబారిజుద్దౌలా, సర్దార్ ఖాన్ కోటే జా, తుర్రేబాజ్ ఖాన్, మౌల్వి...
Mass National Anthem today

జన గణ మంగళదాయక జయహే!

ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో భారతీయత నిండేలా స్వాతం త్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం జరుపుకుంటున్నం- నేటి నుంచి ఈ నెల 22 వరకు- ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అన్న...
CM KCR lashed out at BJP government

రాజ్యాంగ పదవుల్లో ఉండి ఫాసిస్టు దాడులా?

కమలనాథులపై సిఎం కెసిఆర్ ఫైర్ సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాలపై పెత్తనం కుంటుపడుతున్న దేశాభివృద్ధి.. పెరుగుతున్న ద్రవ్యోల్భణం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే విద్వేషాలు రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిందంటూ తప్పుడు...
Mass National Anthem today

ఉ. 11:30.. సామూహిక జాతీయ గీతాలాపన

నిమిషం పాటు అన్ని ట్రాఫిక్ కూడళ్లలో రెడ్ సిగ్నల్ ఎక్కడి వాహనాలు అక్కడే.. అదే సమయంలో ఆగనున్న మెట్రో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ‘జనగణమన’ హైదరాబాద్‌లోని జిపిఓ సర్కిల్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్...
Anita Bose calls for DNA Test of Netaji's Ashes

నేతాజీ అస్థికలను రప్పించి డిఎన్‌ఎ పరీక్షలు జరపాలి: అనితా బోస్

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తిరిగి తీసుకురావలసిన సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్ పాఫ్ తెలిపారు. 1945 ఆగస్టు 18న సంభవించిన సుభాష్ చంద్రబోస్ మరణంపై కొందరిలో...
Dalit bandhu give to 1.7 Lakh families

1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్

  హైదరాబాద్:  75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...

వజ్రోత్సవ వేళ

భారత స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలను ఘనాతిఘనంగా జరుపుకుంటున్నాం. దేశం మువ్వన్నెల జెండాల ఉవ్వెత్తు ఉప్పెనగా మారిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల నుంచి 75సంవత్సరాల క్రితం పొందిన స్వేచ్ఛను తలచుకొని మురిసిపోతున్నాం. స్వాతం త్య్రం వచ్చిన...
Democracy in danger!

ప్రమాదంలో ప్రజాస్వామ్యం!

భారత దేశ స్వాతంత్య్రం ప్రపంచ చరిత్రలోనే ఓ మహోజ్వల ఘటన. వేయి సంవత్సరాలకు పైగా విదేశీ పాలకుల పాలనాలలో మన అస్తిత్వం పోకుండా కాపాడుకో గలగడమే మన సాంస్కృతిక వైభవాన్ని వెల్లడి చేస్తుంది....
CMD Prabhakar Rao about Central Electricity Amendment Bill

విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ సంస్థలకు నష్టాలు: సిఎండి ప్రభాకర్ రావు

విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులకు నష్టాలు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నాం పిఆర్సీ కోసం కమిటీ అధ్యయనం చేస్తోంది త్వరలోనే ఉద్యోగులకు తీపి కబురు అందిస్తాం రానున్న రోజుల్లో విద్యుత్ సంస్థల్ని...
Sensex extends gains Last week

ఉత్సాహంగా మార్కెట్లు

గతవారం 960 లాభపడిన సెన్సెక్స్ పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గతవారం మార్కెట్ మొత్తంగా 960 పాయింట్ల లాభాలను నమోదు చేయగా, సెన్సెక్స్ మళ్లీ 59...
harish rao Participated in Freedom Rally at Sangareddy

దేశంలో మొదటి స్థానం మనదే: మంత్రి హరీశ్

సంగారెడ్డి: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయ పతాకంతో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆర్ధిక మంత్రి శాఖ హరీశ్ రావు ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ...

అనుచితాలు కావు

సంపాదకీయం: రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓటర్లకు హామీ ఇచ్చే ఉచితాలపై చర్చ మళ్ళీ జోరుగా సాగుతున్నది. ఇందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచే ప్రేరణ రావడం విశే షం. ఎన్నికల ఉచితాలు పన్ను...
KCR congratulated Srinivas Goud

శ్రీనివాస్ గౌడ్ ను అభినందించిన కెసిఆర్

బ్రిటన్: ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం పోషించిన పాత్ర, సాధించిన విజయాలపట్ల క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు....
London home of Dadabhai Naoroji gets Blue Plaque

నౌరోజీ లండన్ ఇంటికి చారిత్రక గుర్తింపు

లండన్: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్రధారి, బ్రిటన్‌లో తొలి భారతీయ పార్లమెంట్ సభ్యుడు దాదాభాయ్ నౌరోజీ 19వ శతాబ్దం చివరిలో ఎనిమిదేళ్ల పాటు నివసించిన ఇంటికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి అపురూప...
Telugu story about KT Venkatacharyulu

ఆరిపోని దారి దీపం ఆచార్యులు

‘సంఘం శరణం గచ్ఛామి’ అన్న బౌద్ధ సూక్తి రత్నానికి ఆధునికార్థం కల్పించిన కె.టి. వెంకటాచార్యుల వారు ఇటీవల తమ ఎనభైనాలుగవ ఏట కాలధర్మం చెందారు. సుమారు ముప్పై సంవత్సరాల పాటు కళాశాలల అధ్యాపకులకు...

Latest News