Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జాత్యహంకారానికి ప్రతీక!
బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికై జరుగుతున్న పోరులో మొదట్లో దూసుకుపోయిన భారత సంతతికి చెందిన అభ్యర్థి రిషి సునాక్ ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే...
రైతు సంక్షేమం కోసం ఐక్య పోరాటం
రైతు సంఘాల నేతల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పాల్గొన్న వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలు
రైతు సంఘం నేతలు ముందువరుసలో ఉండాలి
స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో దేశాభివృద్ధికి మనం...
మతం పేరిట కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడు?
అభివృద్ధి చేతకాక రాజకీయాలు కెసిఆర్ హయాంలో తెలంగాణ
ఎంతో పురోగతి మంత్రి కెటి
గ్యాస్, పెట్రో ధరల పెంపు నుంచి దృష్టి
మళ్లించడానికే తెరపైకి మతం,కులం
ప్రజలు ఏం తినాలో.. ఏ బట్టలు
కట్టుకోవాలో...
బంగ్లాదేశ్ సరిహద్దులో మహిళపై అత్యాచారం..
కోల్కతా: భారత్-బంగ్లాదేశ్ సమీపాన ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలకు గురైన ఇద్దరు సరిహద్దు భద్రతాదళ సిబ్బందిని అరెస్టు చేసినట్టు పారామిలిటరీ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి శనివారం తెలిపారు. నిందితులను సస్పెండ్ చేసి...
సహాయ నిరాకరణోద్యమం
గాంధీయుగం:
భారత రాజకీయాలలో గాంధీయుగం ఆవిర్భావానికి అతడి అమోఘమైన వ్యక్తిత్వం అపారమైన మేధస్సు, వాస్తవ పరిస్థితులు తొడ్పడ్డాయి.
పరిస్థితులకు తగిన విధంగా మారే వ్యక్తిత్వం గాంధీకి అనుకూలించింది.
జనరల్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తూ సామాన్య ప్రజలలో ఒకడిగా...
రాంచీలో కుటిల రాజకీయం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని బిజెపి రద్దు చేయించింది. బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ గత ఫిబ్రవరిలో చేసిన ఫిర్యాదు మీదనే గవర్నర్ రమేష్ బైస్ ఈ...
రేపిస్టులు సంస్కారవంతులా?
ఆ పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావటంతో కోర్టు జీవితకాల శిక్ష విధించింది.బేటీ పఢావోబేటీ బచావో అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ స్వంత రాష్ర్టం, మోడీ కనుసన్నలలో నడిచే...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయొద్దు
మంత్రి తలసాని హెచ్చరిక
మనతెలంగాణ/ హైదరాబాద్: ఐదు రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హైదరాబాద్ పౌరుడిగా బాధ కలుగుతుందని, హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీయాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఎంతటి వారినైనా...
గడ్కరీ వ్యాఖ్యలు!
సంపాదకీయం: కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోడం ఒక పెద్ద సమస్యగా మారిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్య బిజెపి పెద్దలకు, ముఖ్యంగా ప్రధాని మోడీ,...
ప్రధానే ప్రభుత్వాలను కూల్చుతున్నారు!
అరాచకమా.. రాజకీయమా?
ఇప్పటికే 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేశారు మరో మూడింటిని కూల్చడానికి ప్రయత్నాలు కేంద్రంలో
దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి బిజెపి ప్రభుత్వం
ఒక్కటంటే ఒక్క మంచి పనిచేసిందా? మోడీ...
పంటలా.. మంటలా?
మతపిచ్చిగాళ్ల మాయలో పడి తెలంగాణను ఆగం చేసుకోవద్దు రాష్ట్రాన్ని రావణ
కాష్ఠం చేయాలని ప్రయత్నిస్తున్నారు మేధావులు, విద్యావంతులు మౌనం వీడాలి
ఎనిమిదేళ్లు కష్టపడి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టాం అవి
కొనసాగాల్నా.. వద్దా ఎన్నాళ్లో కష్టపడిన...
రేపిస్టుల విడుదలపై ఖుష్బు ట్వీట్ దుమారం
బిజెపి సమర్థన.. మహిళా సంఘాల ఆక్షేపణ
చెన్నై: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేయడంపై సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్...
పరిశీలించిన ఫోన్లలో పెగాసస్ స్పైవేర్కు సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన రుజువు లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నిఘా కోసం ఇజ్రాయెలీ ఎన్ఎస్ఓ గ్రూప్ స్పైవేర్ పెగాసస్ సాఫ్ట్వేర్ను అనధికారికంగా ఉపయోగించారనే ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ కమిటీ 29 ఫోన్లను పరిశీలించగా వాటిలో 5 ఫోన్లలో...
ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ
51 శాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం
ప్రయత్నాలు వేగవంతం చేసిన ప్రభుత్వం
సెప్టెంబర్లో విక్రయించే అవకాశం
న్యూఢిల్లీ: ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రభుత్వరంగ ఐడిబిఐ బ్యాంక్లో...
బిజెపి దుష్ట రాజకీయం
రాష్ట్రం పెంచి పోషించుకొంటున్న సఖ్యత, సామరస్యాల పూదోటపై విద్వేష విష మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎనిమిదేళ్లుగా పెరిగి పరిమళిస్తున్న సహజీవన వనాన్ని కబళించడానికి చీలు నాలుకల సర్పాలు ఢిల్లీ నుంచి కట్టగట్టుకు వస్తున్నాయి. ఇక్కడ...
సమాఖ్య స్ఫూర్తికి సమాధి!
భారత దేశాన్ని సమాఖ్య రాజ్యంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. కానీ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు దేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాలకూ కొన్ని...
బీజేపీలో చేరితే రూ.20 కోట్లు.. చేర్పిస్తే రూ.25 కోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సిబిఐ జరిపిన దాడులతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు...
మళ్లీ రైతు ఆందోళన!
రైతు మళ్ళీ రోడ్డెక్కాడు. నిరుద్యోగ సమస్యపైనా ఇంకా ఆచరణకు నోచుకోని తమ గత ఉద్యమ డిమాండ్లపైనా రైతులు ఢిల్లీలో సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన...
ఆరు రోజుల తర్వాత శ్రీలంక రేవు నుంచి వెళ్ళిపోయిన చైనా నౌక
కొలంబో: ఖండాంతర క్షిపణులు, శాటిలైట్ ట్రాకింగ్ నౌక 'యువాన్ వాంగ్ 5' ఓడ వాస్తవానికి ఆగస్టు 11న చైనా నడుపుతున్న ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది, కానీ అది ఆలస్యంగా చేరుకుని అక్కడ తిష్టవేసింది....
రాజపక్స స్వదేశానికొస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే
కొలంబో : శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వదేశానికి తిరిగి వచ్చే హక్కు ఉందని, అయితే నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి...