Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
92 శాతం సన్న, చిన్నకారు రైతులే
రైతుబంధు అందుకుంటున్న
బడాబాబులు తక్కువే
రెండోరోజు 36లక్షల మంది ఖాతాలకు నిధులు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో సాగుకు అరకొర కేటాయింపులు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు...
చైతన్య(డీమ్డ్ టు బీ యూనివర్శిటీ) వద్ద సన్స్టోన్ ఎడ్జ్ లభ్యం
వరంగల్: భారతదేశ వ్యాప్తంగా 25 నగరాలలో 30కు పైగా ఇనిస్టిట్యూషన్స్లో ఉన్నత విద్యా సేవలను అందిసున్న సన్స్టోన్ ఇప్పుడు తమ ప్రయోజనాలను తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని చైతన్య (డీమ్డ్ టు బీ యూనివర్శిటీ)...
పాత్రికేయుల్ని అరెస్టు చేయొద్దు : ఐరాస సూచన
న్యూయార్క్ : ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ వెబ్సైట్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలని...
జనరల్ సైన్స్
కాంతి వేగంతో పోలిస్తే ధ్వనివేగం అతి స్వల్పం. అందువల్ల మెరుపు మెరిసిన కాద్దిసేపటికీ ఉరుము వినిపిస్తుంది.
వివిధ పదార్థాల ధ్వనివేగం
రబ్బర్తో పోలిస్తే ఉక్కు స్థితిస్థాపకత ఎక్కువ కాబట్టి రబ్బరులో ధ్వనివేగం తక్కువగా ఉంటుంది.
ద్రవ, వాయు...
‘అంకురాల’ రాజధాని
టి-హబ్ 2 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్
దేశానికే ఇది ఆదర్శం
యువతకు మార్గనిర్దేశం
ఆర్థిక వ్యవస్థకు ఊతం
తెలంగాణ స్టార్టప్
పాలసీ ఐటి కంపెనీలకు
అనుకూలం
ఏడేళ్లలో 2వ టి-హబ్
ప్రారంభించడం
గర్వకారణం
నూతన స్టార్టప్లు
దేశానికి,...
ప్రముఖ వ్యాపారవేత్త పల్లోంజి మిస్త్రీ కన్నుమూత
న్యూఢిల్లీ : షాపూర్జీ పల్లోంజి(ఎస్పి) గ్రూప్ చైర్మన్, బిలియనీర్ పల్లోంజి మిస్త్రీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. పల్లోంజీకి భార్య పాట్సి, కుమార్తెలు లైలా రుస్తమ్ జెహంగీర్, ఆలూ...
వారు నడుస్తున్న శవాల వంటి వారు: సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా రిబెల్ ఎంఎల్ఏలను ఉద్దేశిస్తూ ఇమామ్ అలీ మాటలను ట్వీట్ చేశారు. "జహాలత్ (విద్య లేకపోవడం) ఒక...
ఎవరో జ్వాలను రగిలించారు..!
“ఎవరో జ్వాలను రగిలించారు-వేరెవరో దానికి బలియైనారు” కొన్ని దశాబ్దాల క్రితం (1964లో) డాక్టర్ చక్రవర్తి చిత్రానికి మనసు కవి అచార్య ఆత్రేయ రచించిన యీ గీతం ఆ రోజుల్లో ప్రతి సంగీత కార్యక్రమంలో...
తెలంగాణ నాయకత్వం దేశానికి దిక్సూచి
నిరూపించిన మన పివి
నేడు జయంతి, సిఎం కెసిఆర్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పివి నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట...
ఉక్రెయిన్కు జి7 దేశాల భరోసా.. కొత్తగా సాయానికి సంసిద్ధత
ఉక్రెయిన్కు జి7 దేశాల భరోసా.. కొత్తగా సాయానికి సంసిద్ధత
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జి7 నేతల వీడియో సమావేశం
ఎల్మయు (జర్మనీ): ఉక్రెయిన్కు అన్ని విధాలా అండదండలు అందిస్తామని ఆర్థికంగా అభివృద్ధి చెందిన జి...
ఉక్రెయిన్కు జి7 దేశాల భరోసా.. కొత్తగా సాయానికి సంసిద్ధత
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జి7 నేతల వీడియో సమావేశం
ఎల్మయు ( జర్మనీ ) : ఉక్రెయిన్కు అన్ని విధాలా అండదండలు అందిస్తామని ఆర్థికంగా అభివృద్ధి చెందిన జి 7 సదస్సు సభ్య దేశాలు...
ఐఎఎఫ్లో అగ్నివీర్ పథకానికి 94 వేల దరఖాస్తులు
న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత శుక్రవారం ప్రారంభం కాగా..గత నాలుగు రోజులలో అగ్నిపథ్ నియామక పథకం కింద 94,281 దరఖాస్తులు భారత వైమానిక దళానికి(ఐఎఎఫ్) అందాయి. సోమవారం ఉదయం 10.30 వరకు వాయు...
స్వల్ప ఊరట
గతవారం పుంజుకున్న మార్కెట్లు
1,410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం స్వల్పంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇప్పటికీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దేశీయ ఈక్విటీ...
150 ఏళ్ల నాటి అబార్షన్ చట్టంను కొట్టేసిన అమెరికా
న్యూఢిల్లీ: అమెరికా సుప్రీం కోర్టు దాని 50 ఏళ్ల ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును రద్దు చేసిన తర్వాత... యునైటెడ్ స్టేట్స్ అంతటా నిరసనలు చెలరేగాయి, ఇప్పుడు మహిళలకు గర్భస్రావం చేసుకునే రాజ్యాంగ...
పనితీరు ఆధారంగా స్టార్ రేటింగ్
వాహన కంపెనీలకు కొత్త విధానం: గడ్కరీ
న్యూఢిల్లీ : క్రాష్ టెస్ట్లో పనితీరు ఆధారంగా వాహన కంపెనీలకు స్టార్ రేటింగ్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దేశంలో ఆటోమొబైల్ కంపెనీలకు కొత్తగా అసెస్మెంట్ ప్రోగ్రామ్...
బియ్యం సేకరణపై సమగ్ర నివేదిక
సిఎం వద్ద త్వరలో
సమావేశం సమగ్ర
నివేదికతో సిద్ధం
అధికారులకు మంత్రుల
కమిటీ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యా సంగి సీజన్కు సంబంధించి బియ్యం సేకరణపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను...
‘అగ్నిపథ్’ కింద ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన వాయుసేన
న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో చేరిక కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’పై ఆందోళనలు ఓ వైపు కొనసాగుతూనే ఉండగా మరో వైపు భారత వైమానిక దళం( ఐఎఎఫ్) శుక్రవారం ఈ...
మహా సంక్షోభం
సంపాదకీయం: రాజకీయాల్లో క్రమశిక్షణను జుట్టుపట్టి, పెడరెక్కలు విరిచికట్టి మట్టి కరిపించిన హీన చరిత్రను మూట కట్టుకోడంలో భారతీయ జనతా పార్టీకి సాటి మరొక పార్టీ లేదు. ఈ క్రీడను అది నిరంతరం రక్తి...
మూసీకి అమృతం
ఎస్టిపిల నిర్మాణంతో నీటి వనరుల కాలుష్యాన్ని వంద శాతం తగ్గించవచ్చని వివరణ
అమృత్ 2 కింద రూ.2850 కోట్లు ఇవ్వాలని అభ్యర్థన
ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కారిడార్కు సహకరించాలని విజ్ఞప్తి రెండు అంశాలపై కేంద్ర మంత్రి...
బైబై.. మోడీ
ట్విట్టర్లో హోరెత్తుతున్న నిరసన
దేశాన్ని లూటీ చేశారని విరుచుకుపడుతున్న నెటిజన్లు
మత విద్వేషాలు పెరగడంపై ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ పాలనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహవేశాలు, నిరసనలు, అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర...